logo
(Trust Registration No. 393)
AIMA MEDIA
logo

జర్నలిస్టు : మాకోటీ మహేష్

🎯 యూపీలో రైలు ట్రాక్‌పై నావికాధికారి భార్య మృతి
🔹టికెట్ వివాదంతో టీటీఈ రైలు నుంచి తోసేశారని ఆరోపణలు.
🔹టీటీఈ సంతోష్ కుమార్‌పై హత్య కేసు నమోదు
🔹అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
పొరపాటున మరో రైలు ఎక్కడంతో మొదలైన వివాదం.

🔹ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టికెట్ విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆమె లగేజీని బయటకు విసిరి, ఆమెను కూడా రైలు నుంచి తోసేశారని సహ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు టీటీఈపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

🎯 అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళితే, కాన్పూర్‌కు చెందిన అర్తి యాదవ్ (30) నవంబర్ 26న ఢిల్లీ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆమె ఎక్కాల్సిన రైలు 10 గంటలు ఆలస్యం కావడంతో, పొరపాటున పట్నా-ఆనంద్ విహార్ స్పెషల్ రైలు ఎక్కారు. ఈ క్రమంలో S-11 కోచ్‌లో టీటీఈ సంతోష్ కుమార్‌కు, ఆమెకు మధ్య టికెట్‌పై వాగ్వాదం జరిగింది. టీటీఈ మొదట ఆమె లగేజీని రైలు నుంచి విసిరేశారని, ఆ తర్వాత ఆమెను కూడా తోసివేశారని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

🔹ఏటవా జిల్లాలోని సమ్హోన్-భర్తనా స్టేషన్ల మధ్య రైలు ట్రాక్‌పై అర్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె లగేజీ ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. ఇది కచ్చితంగా హత్యేనని అర్తి తండ్రి అనిల్ కుమార్ ఆరోపిస్తున్నారు. "ఘటన జరిగిన తర్వాత టీటీఈ రైలును ఆపకుండా, చైన్ లాగకుండా 30 కిలోమీటర్ల దూరంలోని ఏటవా జంక్షన్ వరకు ఎలా వెళ్లారు?" అని ఆయన ప్రశ్నించారు.

🔹మృతురాలు అర్తి యాదవ్‌కు 2020లో నేవీ చీఫ్ పెట్టీ ఆఫీసర్ అజయ్ యాదవ్‌తో వివాహమైంది. అజయ్ ముంబైలో పనిచేస్తుండగా, అర్తి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఘటన జరిగినప్పుడు అజయ్ చెన్నైలో శిక్షణలో ఉన్నారు.

🔹ఏటవా జీఆర్‌పీ పోలీసులు టీటీఈ సంతోష్ కుమార్‌పై కల్పబుల్ హోమిసైడ్ (హత్యగా పరిగణించరాని నేరం) కింద కేసు నమోదు చేశారు. అయితే, ప్రాథమికంగా ఆమె రైలు నుంచి దూకినట్లు కనిపిస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. టీటీఈని ఇంకా అరెస్టు చేయలేదని, ఆయన విధుల్లోనే ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు సైతం ధృవీకరించారు.

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

गुरुआ बस स्टैंड स्थित जूता-चप्पल दुकान में आज चोरी की बड़ी वारदात सामने आई। दुकान मालिक कमलेश दस जब बाहर काम में व्यस्त थे, तभी एक युवक चुपके से दुकान में घुसकर पैसे रखने वाले बक्से से हजारों रुपए उड़ा ले गया।उसी समय पास खड़े एक युवक ने चोरी करते देख लिया और शोर मचाने लगा। आवाज सुनते ही दुकान मालिक और आसपास के लोग दौड़े और भाग रहे चोर को पकड़ लिया।भीड़ ने मौके पर चोर की जमकर धुनाई की। बाद में लोगों ने बताया कि पकड़ा गया युवक आमस का रहने वाला है और चोरी करने के इरादे से गुरुआ बाजार में घूम रहा था।स्थानीय लोगों ने चोर को पकड़कर गुरुआ पुलिस के हवाले कर दिया, जहां आगे की कार्रवाई जारी है।

11
521 views    0 comment
0 Shares

ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡ ಕನ್ನಡ ಸೇನೆ ಡಾ. ಬಿ.ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಭಿಮಾನಿ ಬಳಗ ಸ್ನೇಹಜೀವಿ ಅಪ್ಪು ಜನ ಸೇವೆ ತಂಡದ ವತಿಯಿಂದ ಅದ್ದೂರಿ ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ ಮತ್ತು ಕನಕದಾಸರ ಜಯಂತಿ ಹಾಗೂ ಶಂಕರ್ ನಾಗ್ ರವರ ಹುಟ್ಟು ಹಬ್ಬವನ್ನು ರಾಜಕುಮಾರ್ ವೃತ್ತದಲ್ಲಿ ಆಚರಿಸಲಾಯಿತು.
ಈ ವೇಳೆ ಸ್ನೇಹಜೀವಿ ಅಪ್ಪು ಜನ ಸೇವೆ ಸಂಸ್ಥಾಪಕ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಎಮ್.ರಾಘವೇಂದ್ರ ಯೋಗೇಶ್ ಗೌಡ್ರು, ಗೌರವ ಅಧ್ಯಕ್ಷರು ಎಸ್ಎಲ್ಎನ್ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ್, ಉಪಾಧ್ಯಕ್ಷ ಶಿವಕುಮಾರ್, ಯುವ ಘಟಕದ ಉಪಾಧ್ಯಕ್ಷ ಪುರುಷೋತ್ತಮ್, ಮಹೇಶ್ ಗುರು, ಸಂ. ಕಾರ್ಯದರ್ಶಿ ಸಂದೀಪ್ ಅಪ್ಪಿ, ನರಸಿಂಹ, ಪ್ರ.ಕಾರ್ಯದರ್ಶಿ ಯುವ ಘಟಕ ಸೈಫುಲ್ಲಾ, ಸಮಾಜ ಸೇವಕರು ದೇವನಹಳ್ಳಿ ಏರ್ಟೆಲ್ ಮಂಜಣ್ಣ, ಎಸ್‌ಟಿಡಿ ಮಂಜಣ್ಣ ಮತ್ತು ಸಂಘದ ಎಲ್ಲಾ ಪದಾಧಿಕಾರಿಗಳು, ಹಿರಿಯ ಮುಖಂಡರು ಇದ್ದರು.
ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅನ್ನ ಸಂಪರ್ಪಣೆಯನ್ನು ಏರ್ಪಡಿಸಲಾಗಿತ್ತು.

0
312 views    0 comment
0 Shares

सिंगरौली में मेडिकल माफिया पर गंभीर आरोप सामने आए हैं। हीरावती हॉस्पिटल में इलाज करवाने पहुंचीं सुखमंती शाह की रिपोर्ट में खेल का खुलासा हुआ है। 15 नवंबर को सामान्य स्थिति में होने के बावजूद अस्पताल ने 16 नवंबर को क्रिएटिनिन 4.3 बताकर परिवार को दहशत में डाल दिया।

परिजन जब रिपोर्ट की सच्चाई जानने जबलपुर पहुंचे तो दोबारा जांच में क्रिएटिनिन 0.9 निकला—दो बार। डॉक्टरों ने स्पष्ट कहा कि मरीज बिल्कुल स्वस्थ है।

परिवार का आरोप है कि गलत रिपोर्ट सामने आने के बाद डॉक्टर राजेश बैस ने फोन उठाना और जवाब देना बंद कर दिया। पीड़ितों ने इसे “सीधी लूट” बताते हुए प्रशासन से जांच की मांग की है।

मामला जिला प्रशासन और स्वास्थ्य विभाग के लिए बड़ा सवाल खड़ा करता है कि आखिर मरीजों की जिंदगी से ऐसा खिलवाड़ कब तक चलता रहेगा?
#AIMAMEDIA NEWS #SINGRAULI MADHYA PRADESH

0
410 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

सिद्धार्थनगर।जनपद में महिला थाना मिशन शक्ति केंद्र ने पारिवारिक विवादों को सुलझाने की दिशा में सराहनीय कदम उठाते हुए सात बिखरते परिवारों को फिर से एक साथ कर दिया। रविवार को आयोजित काउंसलिंग सत्र में वर्षों से चल रहे मनमुटाव और गलतफहमियों को दूर कराया गया।महिला थाना प्रभारी निरीक्षक भाग्यवती पाण्डेय के नेतृत्व में सभी पक्षों की समस्याओं को धैर्यपूर्वक सुना गया। गहन और संवेदनशील काउंसलिंग के बाद सभी दंपतियों ने एक-दूसरे का साथ निभाने का फैसला लिया और खुशी-खुशी घर लौटे।काउंसलिंग टीम में उपनिरीक्षक राम नारायण शुक्ला, महिला हेड कांस्टेबल आशा गौड़, महिला आरक्षी संगीता गौतम, प्रियंबदा सिंह और नेहा सिंह शामिल रहीं। टीम ने शांतिपूर्ण संवाद स्थापित कर रिश्तों में आ रही दरारों को पाटने में अहम भूमिका निभाई।ये 7 परिवार मिले फिर से एक साथसलीमुननिशा – गुलाम हुसैन, निवासी खुटवा, थाना उसका बाजारशाहीन बानो – मकसूद आलम, परती बाजार, आज़ाद नगर, उसका बाजारराबिया – मोहम्मद रफी, कठेला जनूबी, थाना कठेला समय माताप्रियंका – शालिकराम, डडिया बिशुनपुर, थाना कोतवाली बांसीनसीबुननिशा – इरफान, मझौवा, थाना मोहानाकिरण – संदीप, बभनी, थाना चिल्हियामाधुरी – दुर्गेश, पकड़डीहवा कला, थाना ढेबरूआमहिला थाना की यह पहल न सिर्फ पारिवारिक खुशियों को फिर से लौटाने का उदाहरण है, बल्कि मिशन शक्ति अभियान के वास्तविक प्रभाव को भी दर्शाती है।

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

6
557 views    0 comment
0 Shares

7
442 views    0 comment
0 Shares

0
422 views    0 comment
0 Shares