logo
AIMA MEDIA
logo
logo
India Uttar Pradesh (UP) Madhya Pradesh (MP) Rajasthan (RJ) Bihar (BR) Punjab (PB) Haryana (HR) More
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK THAKUR was honoured by AIMA President Mahesh Sharma, Meerut Cantt MLA Shri Amit Agarwal and others in a programme organised by AIMA on the auspicious occasion of HINDI PATRKARITA DIVAS.
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK Thakur addressing on the role of social media in the present era.
Slide 1
Shri Amit Agarwal (Meerut Cantonment MLA), special guest, inaugurator was honoured by presenting memento by ADG Meerut Zone Shri DK Thakur, AIMA President Shri Mahesh Sharma, District President Shri Charan Singh Swami and others.
Slide 1
Shri Ravi Prakash Tiwari (Editor-in-Charge - Dainik Jagran, Meerut) was honored by presenting a memento by ADG Meerut Zone Shri DK Thakur, Meerut Cantonment MLA Shri Amit Agarwal, AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Rajendra Singh (Information Commissioner and former editor Amar Ujala) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Pushpendra Sharma (former editor Hindustan) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Ramkumar Sharma (senior advocate and patron AIMA) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Rajesh Sharma (senior journalist, Editor- Save India Foundation) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Arun Jindal (Vibhag Sampark Pramukh RSS) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Shri Surendra Sharma (Retd. Suchna Adhikari) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Gyan Dixit (Sr. photo journalist and Dada Saheb Falke Film Awardy ) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Slide 1
बिना कुदाल फावड़ा और तसला के बडहरा चरगहा में मजदूर कर रहे मनरेगा कार्य बिना कुदाल फावड़ा और तसला के बडहरा चरगहा में मजदूर कर रहे मनरेगा कार्य

निचलौल।
गरीबों को गांवों में रोजगार देने वाली शासन की महत्वाकांक्षी मनरेगा योजना ब्लॉक स्तरीय अधिकारियों द्वारा कार्यों की लगातार मॉनिटरिंग नहीं किए जाने से निचलौल ब्लॉक अंतर्गत विभिन्न ग्राम पंचायतों में जमकर भ्रष्टाचार किया जा रहा है। पूर्व में की गई शिकायतों पर ठोस कार्रवाई नहीं होने की वजह से एनएमएमएस एप पर घर बैठे श्रमिकों की फर्जी हाजिरी भर लाखो का गोलमाल किए जाने का मामला प्रकाश में आया है। निचलौल ब्लाक क्षेत्र अंतर्गत ग्राम बडहरा चरगहा में बडहरा चरगहा में राधेश्याम के घर से सुरेश के घर तक इंटरलाकिंग और बडहरा चरगहा में अंत्येष्ठी स्थान पर प्रथम पोखरा खुदाई कार्य हो रहा है। जहां प्रतिदिन एनएमएमएस पोर्टल पर 100 से अधिक मजदूरों का हाजिरी दर्ज हो रही है,वहीं हैरान की बात है कुल 12 मस्तरोल संख्या में एक ही फोटो से कई मस्टरोल में हाजिरी दर्ज हो रही हैं।अपलोड फोटो में वही आठ दस मजदूरों को इधर उधर करके फोटो लिया गया है किसी भी फोटो में किसी भी मजदूर के हाथ में न कोई कुदाल न फावड़ा और न ही अन्य समान है। ऐसे से में ग्रामीणों का आरोप है कि हाजिरी किसी और की और फोटो किसी और की अपलोड हो रहा है, और मजदूर के संख्या में बड़ा हेरफेर हो रहा हैं। सवाल यह उठ रहा है कि बिना कुदाल, फावड़ा और तसला के मजदूर काम कैसे कर रहे हैं। ग्रामीणों का आरोप है कि रोजगार सेवक और ब्लाक जिम्मेदार अधिकारियों के सांठगांठ से निचलौल ब्लाक में मनरेगा खुब धांधली हो रही है। अब देखना होगा कि मामला जब अधिकारियों के संज्ञान में आयेगा तो क्या कार्रवाई होती है।

इस सम्बन्ध में एपीओ ने कहा कि जांच कर कार्रवाई की जायेगी।
Read More
0
69 Views 0 Shares 0 Comments
వల్లభనేని వంశీ అరెస్ట్.. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ లో భాగమా? వల్లభనేని వంశీ అరెస్ట్.. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ లో భాగమా?
వల్లభనేని వంశీ మోహన్ కు( Vamsi Mohan) టైం బాగాలేదు. ఎందుకంటే ఆయన మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో మరోసారి అరెస్టు తప్పేలా లేదు. 2024 ఎన్నికల సమయంలో తనపై దాడికి ప్రయత్నించారని.. హత్య చేసేందుకు యత్నించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కోసం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదులో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్ననే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతలోనే మరో కేసు మెడకు చుట్టుకోవడం పై రకరకాల చర్చ నడుస్తోంది.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) నేతల అరెస్టు పర్వం ప్రారంభం అయింది. చాలామంది నేతల అరెస్ట్ కూడా జరిగింది. అయితే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అయింది. అయితే ఇంతలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. అది కూడా వల్లభనేని వంశీ మోహన్ కావాల్సి చేసుకున్నదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ దాడి విషయంలో తన అరెస్టు ఉంటుందన్న అనుమానంతో.. అప్పట్లో ఫిర్యాదుదారుడుగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించారు వంశీ. దీంతో కూటమికి ఆయన ఎదురెళ్లినట్లు అయింది. అందుకే ఆయనపై పట్టు బిగించింది కూటమి ప్రభుత్వం. ఆ బెదిరింపు కేసును సాకుగా చూపి అరెస్టు చేసింది. వరుసగా వల్లభనేని వంశీ మోహన్ పై కేసులు నమోదవుతూ వచ్చాయి. దాదాపు 145 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కూడా. అయితే ఎలాగోలా బయటికి వచ్చారు వల్లభనేని వంశీ మోహన్.

* మరోసారి అటాక్!
అయితే ఇప్పుడు మరోసారి వల్లభనేని వంశీ మోహన్ మరో కేసులో అరెస్టు కాబోతుండడం నిజంగా చర్చనీయాంశమే. ఎందుకంటే ఆయన చంద్రబాబు( CM Chandrababu) సతీమణిని దారుణంగా అవమానించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చూస్తే రాజకీయాలతో సంబంధం లేని వారికి సైతం ఇబ్బందికరంగా ఉండేది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సైతం ఇది ఎంత మాత్రం నచ్చేది కాదు. అయితే ఓ 150 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ విషయంలో మరోసారి అరెస్టు ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది చర్చ. ఎందుకంటే చచ్చిన పామును మళ్ళీ మళ్ళీ చంపాలని అనుకోరు. కానీ వంశీ విషయంలో అలా చేస్తున్నారు అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక హెచ్చరిక అన్నట్టు ఉంది.

* తేలిగ్గా మాట్లాడిన వైసిపి నేతలు..
మొన్న ఆ మధ్యన ఏదోలా జైలుకు వెళ్తాము.. మళ్లీ వచ్చేస్తాం. ఏంటి ఉరి తీసేస్తారా అన్న మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపించేవి. జైలు అంటే వారికి చాలా ఈజీగా అనిపించేది. పైగా ఇటీవల పుష్ప డైలాగు వినిపిస్తూనే ఉన్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వీరికి.. యోగి ఆదిత్యనాథ్ లాంటి వారి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ ప్రకటన తరువాత ఇటువంటి కేసులన్నీ మళ్ళీ తెరపైకి వస్తుండడం విశేషం. అయితే వంశీ మోహన్ విషయంలో ఏదో జరుగుతోందన్న అనుమానం వెంటాడుతోంది. అయితే వంశీని మరోసారి అరెస్టు చేసి వైసిపి నేతలకు చక్కటి సంకేతాలు పంపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More
0
0 Views 0 Shares 0 Comments
जन्मदिन पर प्रभु प्यारों को रसोई व वस्त्र दान जन्मदिन पर प्रभु प्यारों को रसोई व वस्त्र दान
जन्मदिन पर प्रभु प्यारों को रसोई व वस्त्र दान
इंसानियत की सेवा दुवाओ का तीर्थ मानव सेवा मंदिर गोगावीर जन सेवा ट्रस्ट मुंसरी गोगामेड़ी द्वारा संचालित अनाथ आश्रम गोगामेड़ी जो दे भूखे को भोजन प्यासे को जलपान वही सच्चा इंसान वही है भगवान जिसका कोई सहारा नहीं उसकी मदद करो पुण्य मिलेगा आज शंकर लाल जी स्वामी सेवानिवृत प्राध्यापक ढाणी मुंसरी अड्डा अनाथ आश्रम सह परिवार पहुंचे और अपने 66 वें जन्मदिन के शुभ अवसर पर अनाथ आश्रम के प्रभु प्यारों को आज सुबह का भोजन अपने हाथों से खिलाकर पुण्य का काम किया साथ सभी आश्रम प्रभु प्यारों को गर्म कंबल ओढ़ाये,श्रेष्ठ कार्य केलिए निदेशक सतपाल बरोड़ व भामाशाह रामनिवास अग्रवाल ने रामकिशन,हरेंद्र त्यागी,सुभाष ने आभार प्रकट किया!
Read More
0
0 Views 0 Shares 0 Comments
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 64? ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 64?
తెలంగాణ ప్రభుత్వ తన ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని ఇప్పుడున్న 61 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించేందుకు నిధుల లేమి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనిపై జూన్ 2వ తేదీన అధికారికి ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Retirement Age 64 Years | ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో మూడు సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రకటన చేయడమే తరువాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లేదా ఆ తరువాత ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. దీనిని 64 సంవత్సరాలకు పెంచనున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో సుమారు 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రిటైర్ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు పొడిగింపు ఉండబోదని 2025 జూన్ నెలలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే తెర వెనుక మాత్రం మూడు సంవత్సరాల సర్వీసు పొడిగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ శాఖల వారీగా, విభాగాల అధిపతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజ్, గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజిమెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఐఎంఎస్) వెబ్ పోర్టల్ ద్వారా కమిటీ సేకరించింది. గత నెల వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది వరకు పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా ఆ లెక్కలను మదింపు చేసే పనిలో ఆర్థిక శాఖ ఉంది. అయితే చాలా మంది ఆధార్ కు అనుసంధానం చేయలేదని, ఈ ప్రక్రియ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎవరు పొందుతున్నారు, వారి హోదా, వివరాలు కూడా ప్రభుత్వం సేకరించింది. 37వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఫుడ్ సెక్యురిటీ కార్డులు తీసుకున్నట్లు వెల్లడి అయిందని వార్తలు వచ్చాయి. వీరిపై శాఖాపరంగా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురైంది. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని ఊహించిన యువత తీవ్రంగా నష్టపోయింది. బీఆర్ఎస్ పాలనలో నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఒక జనరేషన్ పూర్తిగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది. పదవీ విరమణ ప్రయోజనాలు వేల కోట్లు ఉండటంతో రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంపుదల చేసి, ఆ గండం నుంచి బీఆర్ఎస్ బయటపడింది. అలా సర్వీసు పొడిగింపు పొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిటైర్ అవుతున్నారు. వీళ్లకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా, బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ వద్ద వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిటైర్డు అయిన వారివి, సర్వీసులో ఉన్నవారివి కూడా ఉన్నాయి. ప్రతి నిత్యం వందల మంది రిటైర్డు ఉద్యోగులు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చి రిక్త హస్తంతో వెనక్కి వెళ్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఊహించిన వారికి మొండి చెయ్యి ఇచ్చింది. ఆర్థికంగా నిధులు సర్ధుబాటు కాకపోవడం, వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించడం మూలంగా మిగతా చెల్లింపులకు సమస్యలు వస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 64 కు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 2వ తేదీ లేదా ఆ తరువాత ఎప్పుడు అయినా ప్రకటన వెలువరిస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండున్నర సంవత్సరాలు అవుతుంది, మూడు సంవత్సరాల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కార్ పై ఉంటుందనే ముందు చూపులో భాగంగా ఈ నిర్ణయం అంటున్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే సరి లేదంటే వచ్చే సర్కార్ కు పదవీ విరమణ ప్రయోజనాలు గుదిబండగా మారనున్నాయి. రిటైర్మెంట్ అయిన వారి పెండింగ్ బిల్లులు రూ.10వేల కోట్ల వరకు ఉన్నట్లు ఒక అంచనా.

కేసీఆర్ సర్కార్ రిటైర్మెంట్ వయస్సు పెంపు
ఉద్యోగుల పదవీ విరమణ మొత్తం వేల కోట్ల రూపాయలు ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టు కు చెల్లింపులు ఉండడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకున్నది. 2021 మార్చి నెలలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిటైర్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. రిటైర్ అయ్యే వారికి సకాలంలో చెల్లించకపోవడం, ఆ బకాయిల గుట్ట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పై పడింది.

టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అనుమానమే
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 64 ఏళ్లకు పెంచే నిర్ణయంతో టీజీపీఎస్సీ ఉద్యోగ నిమామకాలు ఉండకపోవచ్చని, జాబ్ క్యాలెండర్ కూడా అనుమానమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఉద్యోగ విరమణలతో ఖాళీలు ఏర్పడుతాయని, కానప్పుడు కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఎలాంటి కొత్త నియామకాలు ఉండవనేది స్పష్టమవుతున్నది.


Read More
0
68 Views 0 Shares 0 Comments