logo
(Trust Registration No. 393)
AIMA MEDIA
logo

यातायात नियमों के उल्लंघन पर चला विशेष अभियान, 42 वाहनों का चालान


जय प्रकाश त्रिपाठी
जिला संवाददाता सिद्धार्थनगर


सिद्धार्थनगर। जनपद में सड़क दुर्घटनाओं पर प्रभावी अंकुश लगाने के उद्देश्य से यातायात पुलिस द्वारा गुरुवार को विशेष अभियान चलाकर नियमों की अनदेखी करने वालों के विरुद्ध सख्त कार्रवाई की गई। अभियान के दौरान शराब पीकर वाहन चलाना, चार पहिया वाहन में सीटबेल्ट का प्रयोग न करना, दो पहिया वाहन पर तीन सवारी बैठाना तथा हेलमेट का प्रयोग न करना जैसे मामलों में चालान किए गए।
वरिष्ठ पुलिस अधीक्षक सिद्धार्थनगर डॉ. अभिषेक महाजन के आदेश के अनुपालन में अपर पुलिस अधीक्षक प्रशांत कुमार प्रसाद के निर्देशन तथा क्षेत्राधिकारी यातायात सुजीत राय के पर्यवेक्षण में प्रभारी यातायात अमरेश कुमार मय टीम ने साड़ी तिराहा, पावर हाउस तिराहा, सिद्धार्थ तिराहा, पेट्रोल पंप तिराहा एवं कस्बा बांसी सहित विभिन्न स्थानों पर सघन चेकिंग अभियान चलाया।
अभियान के दौरान पीए सिस्टम के माध्यम से आमजन को यातायात नियमों के प्रति जागरूक किया गया। रात्रि में दुर्घटनाओं की रोकथाम हेतु वाहनों पर रिफ्लेक्टिव टेप लगाए गए। साथ ही सड़कों के किनारे अवैध रूप से खड़े बड़े वाहनों, जिनसे दुर्घटना या जाम की स्थिति उत्पन्न होने की संभावना थी, के विरुद्ध मोटर वाहन अधिनियम के तहत चालान कर उन्हें हटवाया गया।
विशेष अभियान के तहत शराब पीकर वाहन चलाने के संदेह में 10 वाहनों की चेकिंग की गई, जिसमें एक वाहन का चालान किया गया। इसके अतिरिक्त सीटबेल्ट का प्रयोग न करने, बिना हेलमेट वाहन चलाने तथा गलत दिशा में वाहन चलाने वाले चालकों के विरुद्ध कार्रवाई करते हुए कुल 42 वाहनों का चालान किया गया। इस दौरान ₹55,500 रुपये का शमन शुल्क वसूला गया।
यातायात पुलिस ने सभी वाहन चालकों से अपील की कि वे प्रत्येक दशा में यातायात नियमों का पालन करें, जिससे सड़क दुर्घटनाओं में कमी लाई जा सके और जनपद को सुरक्षित बनाया जा सके।

1
0 views    0 comment
0 Shares

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) ఫిబ్రవరి 19, 2026:

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం పరిధిలోని రేగుంట గ్రామంలో నిర్వహించిన వివోఏ (V.O.A) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ఓటింగ్ నిర్వహించగా, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
2 సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడిన ఎనుగుర్తి సరిత తిరిగి అవకాశాన్ని కోరుతూ పోటీ చేయగా, తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న మరో మహిళ కూడా బరిలో నిలిచారు. ప్రారంభంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, గ్రామ సచివాలయ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగింది.
ఓట్ల లెక్కింపులో ఎనుగుర్తి సరితకు అత్యధిక మద్దతు లభించింది. మహిళా సంఘాల సభ్యుల అధిక ఓట్లతో ఆమె విజేతగా నిలిచారు. విజయం అనంతరం మహిళా సంఘ సభ్యులు సరితకు అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని సరిత హామీ ఇచ్చారు.
గత ఆరు సంవత్సరాలుగా మహిళా సంఘాలకు బ్యాంకు లావాదేవీలు, సమావేశాలు సక్రమంగా జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివోఏ పదవి ఖాళీగా ఉండటం వల్ల ప్రభుత్వ రాయితీలు, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల జోక్యంతోనే సరితను దూరం పెట్టారని మహిళా సంఘ సభ్యులు ఆరోపించారు.
పిడి ఆఫీస్ నుంచి జాయినింగ్ ఆర్డర్ వచ్చినప్పటికీ, అది రద్దు చేయించి మరొకరిని నియమించేందుకు ప్రయత్నించారని సరిత ఆరోపించారు. దీనికి నిరసనగా గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద 17 రోజుల పాటు మౌన దీక్ష చేపట్టారు. జిల్లా స్థాయి బీసీ, మహిళా సంఘాలు ఆమెకు మద్దతు ప్రకటించాయి. సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆమె దీక్షను విరమించారు.
ఈ ఎన్నికల ప్రక్రియ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది. ఓటింగ్ ఫలితంతో అధికారులు స్పందించి సరితను తిరిగి వివోఏగా నియమిస్తారా అనే దానిపై గ్రామంలో ఆసక్తి నెలకొంది.
గత 15–20 సంవత్సరాలుగా మహిళా సంఘాలకు సేవలందించిన సరితకు న్యాయం జరిగిందని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధికారుల నిర్ణయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.

0
0 views    0 comment
0 Shares

छत्रपती शिवाजी महाराज यांची जयंती आनंद वाटिका सोसायटी - दातीर नगर अंबड (नासिक) मध्ये उत्साहात साजरी.
१९ फेब्रुवारी २०२६ रोजी रात्री बारा वाजता महाराजांना मानवंदना देऊन आनंद साजरा करण्यात आला संपूर्ण महाराष्ट्रात आणि देशात छत्रपती शिवाजी महाराज यांची जयंती उत्साहात साजरी होत आहे या दिवशी नासिक जिल्ह्यात मध्ये विविध ठिकाणी सांस्कृतिक आणि धार्मिक कार्यक्रम करण्यात आले होते तसेच त्यांच्या जीवना आधारित पोवाडे आयोजित करण्यात आले होते .विशेष आकर्षण म्हणजे आनंद वाटिका सोसायटी मधील बाल गोपालांनी वेश भूषा प्रधान करून महाराजांना अनोख्या प्रकारे मान वंदना दिली.कार्यक्रमाची रुपरेषा मंडळाच्या वतीने अतिशय उत्कृष्ट करण्यात आली होती. कार्यक्रमाची सांगता महाराजांच्या जयघोषाने करण्यात आली.

3
71 views    0 comment
0 Shares