Thugonda AdiNarayana, Hyderabad 27/05/2023 11:05 PM Edit Delete హైదరాబాద్:-శ్రీకృష్ణ భారతి యాదవ సేవా సమితి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియమాక పత్రం ఇవ్వడం జరిగింది. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 27/05/2023 07:05 AM Edit Delete పరేడ్గ్రౌండ్స్లో యోగా మహోత్సవ్ @బిజెపి .... .......... read more 4 3 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 26/05/2023 10:05 AM Edit Delete ఉస్మానియా యూనివర్సిటీలో Phd ఫీజు ఒక్కసారే పది రెట్లు పెంచిన్రుఅంటే పేద విద్యార్థులు Phd చెయ్యొద్దు అనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. పేదోళ్లకు అందే ప్రభుత్వ విద్యను ధ్వంసం చెయ్యడం లో BRS ప్రభుత్వం ఇంకో పావు కదిపింది.బడులు కాలేజీలు ఇప్పటికే పూర్తి ధ్వంసంపేదోళ్లు ఎప్పటికి పేదగానే ఉండాలా .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 25/05/2023 10:05 PM Edit Delete యాదవ సంఘం నాయకులు ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా ....కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గతంలో యాదవుల గురించి తప్పుగా మాట్లాడినందుకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మరియు సిటీ నుంచి చాలామంది నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఆయనకి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్లోడ్ అని నినాదాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తొందరగా క్షమాపణ చెప్పాలని యాదవ్ నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఆయన తొందర్లో క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎలక్షన్లో అందరూ యాదవులు కురవలు అందరూ ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.యాదవ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి.యాదవ సంఘం నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.యాదవ సంఘం మరియు కురువ సంఘం ఐక్యత వర్ధిల్లాలి.జై యాదవ్ జై జై మాధవ్. .......... read more 5 4 0 889 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 25/05/2023 10:05 PM Edit Delete గ్రేటర్ హైదరాబాదులో యాదవులు ఇంద్ర పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని యాదవుల గురించి తప్పుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు క్షమాపణ చెప్పాలని ఈరోజు గ్రేట్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర యాదవలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరియు గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన తొందరలో క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎలక్షన్లలో ఓటుతో గుణపాఠం చెప్పడం జరుగుతుందని యాదవ నాయకులందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 25/05/2023 02:05 PM Edit Delete రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చేపట్టిన ధర్నా లో పాల్గొంటున్న శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సమితి అధ్యక్షుడు శ్రీ కాటం నరసింహ యాదవ్, రాష్ట్ర పదాది కారులు శ్రీ మారయ యాదవ, మహేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్,కాటం శ్రీ కాంత్ యాదవ్,సిటి అధ్యక్షులు రాజేష్ యాదవ్, లక్ష్మి కాంత యాదవ్, దుర్గష్ యాదవ్ మాచబోయిన అశోక యాదవ్, ఆంజనేయులు యాదవ్, గోపాల్ కృష్ణ,నందు యాదవ్,రశేష్ యాదవ తదితర యాదవ సోదరులందరు పాలుగొన్నారు. .......... read more 4 3 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 23/05/2023 01:05 AM Edit Delete హైదరాబాదులో గొల్ల కురుమలకు ఇంతకుముందు నా ఎస్ ఎన్ టి రిజర్వేషన్ తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. .......... read more 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 22/05/2023 09:05 PM Edit Delete టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడికి గురైన న్యాయవాది యుగేందర్ను కలిసి, సుప్రీంకోర్టు లీగల్ సెల్ తరపున జై న్యాయవాదుల ఐక్యతను ఖండించారు. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 22/05/2023 01:05 AM Edit Delete Kacheguda Expos17603/4vijayawada AMR1117226Amaravati18048 పైనున్న ట్రైన్ ని మద్దికేర రైల్వే స్టేషన్లో ఒక్క నిమిషం ఆల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుచున్నాము.Bengaluru to Guntur passenger 565047 vi Jarwada - Hubballi Pascene 565017BenguluRu - vijaywada y56509 ఈ ప్యాసింజర్ రైళ్లు ఇంతకుముందు కరోనా టైం కన్నా ముందు నడిచేవి ప్రస్తుతం మీ ట్రైన్లు నడిచడం లేదు తిరిగి ఈ ట్రైన్ ని సర్వీస్ ని పునాదించాలని ప్రజలు చాలా డిమాండ్ చేస్తున్నారు.realme .......... read more 0 1373 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 22/05/2023 01:05 AM Edit Delete పాశం రవీంద్ర యాదవ్ rural development and educational society అధ్యక్ష కార్యదర్శులు పాశం అభినంద్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశం కృష్ణ దేవరాయలు యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో మరియు గుంటూరు జిల్లా నుందు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి, భగవద్గీత పుస్తకం, shield అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుర్రా శ్రీనివాస్ యాదవ్ అతిధిగా పాల్గొని ప్రసంగించినారు ఈ కార్యక్రమము గుంటూరు పట్టణంలో సరిదార్ పాశం అభినంద్ యాదవ్, పాశం కృష్ణ దేవరాయలు యాదవ్, రాణి రుద్రమ్మదేవీ యాదవ్ అన్నంగి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. .......... read more 3 2 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 20/05/2023 01:05 AM Edit Delete హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 2000 నోటు 30 వ తారీకు వరకు చలమనేలు ఉంటుంది. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 20/05/2023 12:05 AM Edit Delete అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్ ప్రవేశపెడతాం.ఓబీసీ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులుచేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండన్నారు.చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి జేసీ ఆర్. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గు రికే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి. అని లక్ష్మణ్ మండిపడ్డారు. గార్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండిపేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు.తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపనబీసీ డిక్లరేషన్పై బీజేపీ నేతల హర్షం."బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొ క్కుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పద వులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ బీజేపీ లను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ బీసీబం ధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?' అని ప్రకటనల్లో అభినందించారు. ఇన్నాళ్లూ బీసీ పూల సూచనలను గౌరవిస్తూసాక్షి, హైదరాబాద్ ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వా ఖమ్మం మయూరి సెంటర్: ఖవ మీ, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహం లకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేష తెలిపారు. విగ్రహం కిరీటంలో న్ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.. పిల్లనగ్రోవి తొలగించి ఈ వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది పేర్కొన్నారు. మరోవైపు శ్రీ నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖమ్మం చేరుకుంది. భారీ బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ లకారం ట్యాంక్బండ్ వద్దక జితేందర్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందు వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్కు కోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీ వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి ఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం, తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు.మార్పులు చేస్తాం...బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరం లేకపో నా రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి సచి వాలయం, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన డిక్లరేషన్ ప్రకటించడం సంతోషమని ఏపీ తిలకించారు. రాష్ట్ర రవాణ'తానా', ఎన్ఆర్ఐలు, పవాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు?న్ని నిజామాబాద్కు చెంపేదల రాజ్యాన్ని తీసుకొస్తాం' అని సంజయ్• పీవోపీఎ స్కేల్సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు...రాంగోపాల్ పేట్సర్కార్ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మం ఉంచుతున్నట్లు డల, రాష్ట్ర స్థాయిల్లో బీసీల గోస - బీజేపీ52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రం గాల్లో అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకునెల 20వ తేదీనదరఖాస్తుదారు• స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం.నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకు లాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకు క్షపై ఖండన .భరోసా' చర్చ నిర్వహణ. • బీసీ ఓటర్లలో చైతన్యం కల్పించి ఎన్నికల 19వ తేదీ సమయంలో కేసీఆర్ ప్రలోభాలు, ధన రాజ యాప్ దాకీయాలను తిప్పికొట్టాలి.. • అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని బీసీ వర్గాలు. గుర్తించాలి. • జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదాలాలే కేటాయించడంపై ఖండనమెంట్ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. కేసీఆర్ సర్కార్ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ కల్పనపై మోదీ సర్కారు ధన్యవాదాలు.80-2023చెరువు• బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం.-ఓబీసీ సమ్మేళనంలో బీసీ డిక్లరేషన్:రాజ్యాంగ హోదా కల్పిస్తాం. • నామినేటెడ్ పదవుల్లో వెనకబడినవర్గాలకు పెద్దపీట వేస్తాం. జూన్లో లక్షలాది మందితో హైదరాబాద్ బీసీ గర్జనసాక్షి, హైదరాబాద్/నాగోల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారం. గా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీల కాంశాలను ఇందులో పొందుపరిచింది. రాష్ట్రంలో 1930 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముం దుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. నింతమైన గురువారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్- బీసీ సమ్మేళ రంగారెడ్డి నంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమ క్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్స య్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, కోసం నందీశ్వర్ గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్. హరిశంకర్ గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్ ఈ ప్రకటన చేశారు.వత్సరంవార్షికహైదరాబాద్బీఆర్ఎస్, కాంగ్రెస్లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల దందుచున్నవి. సంక్షేమం విషయంలో కేసీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను మున్సిపాలిటీ అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్ ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది' అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 'తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీసీ దోషిగా నిలబెడతాం' అని లక్ష్మణ్ ప్రకటించారు. 'ఉత్తరాం ధ్రకు చెందిన 28 బీసీ కులాల ప్రజలు తెలంగా ణలో స్ధిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ. .......... read more 2 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 20/05/2023 12:05 AM Edit Delete అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్ ప్రవేశపెడతాం.ఓబీసీ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులుచేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండన్నారు.చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి జేసీ ఆర్. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గు రికే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి. అని లక్ష్మణ్ మండిపడ్డారు. గార్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండిపేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు.తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపనబీసీ డిక్లరేషన్పై బీజేపీ నేతల హర్షం."బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొ క్కుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పద వులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ బీజేపీ లను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ బీసీబం ధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?' అని ప్రకటనల్లో అభినందించారు. ఇన్నాళ్లూ బీసీ పూల సూచనలను గౌరవిస్తూసాక్షి, హైదరాబాద్ ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వా ఖమ్మం మయూరి సెంటర్: ఖవ మీ, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహం లకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేష తెలిపారు. విగ్రహం కిరీటంలో న్ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.. పిల్లనగ్రోవి తొలగించి ఈ వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది పేర్కొన్నారు. మరోవైపు శ్రీ నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖమ్మం చేరుకుంది. భారీ బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ లకారం ట్యాంక్బండ్ వద్దక జితేందర్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందు వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్కు కోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీ వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి ఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం, తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు.మార్పులు చేస్తాం...బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరం లేకపో నా రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి సచి వాలయం, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన డిక్లరేషన్ ప్రకటించడం సంతోషమని ఏపీ తిలకించారు. రాష్ట్ర రవాణ'తానా', ఎన్ఆర్ఐలు, పవాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు?న్ని నిజామాబాద్కు చెంపేదల రాజ్యాన్ని తీసుకొస్తాం' అని సంజయ్• పీవోపీఎ స్కేల్సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు...రాంగోపాల్ పేట్సర్కార్ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మం ఉంచుతున్నట్లు డల, రాష్ట్ర స్థాయిల్లో బీసీల గోస - బీజేపీ52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రం గాల్లో అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకునెల 20వ తేదీనదరఖాస్తుదారు• స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం.నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకు లాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకు క్షపై ఖండన .భరోసా' చర్చ నిర్వహణ. • బీసీ ఓటర్లలో చైతన్యం కల్పించి ఎన్నికల 19వ తేదీ సమయంలో కేసీఆర్ ప్రలోభాలు, ధన రాజ యాప్ దాకీయాలను తిప్పికొట్టాలి.. • అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని బీసీ వర్గాలు. గుర్తించాలి. • జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదాలాలే కేటాయించడంపై ఖండనమెంట్ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. కేసీఆర్ సర్కార్ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ కల్పనపై మోదీ సర్కారు ధన్యవాదాలు.80-2023చెరువు• బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం.-ఓబీసీ సమ్మేళనంలో బీసీ డిక్లరేషన్:రాజ్యాంగ హోదా కల్పిస్తాం. • నామినేటెడ్ పదవుల్లో వెనకబడినవర్గాలకు పెద్దపీట వేస్తాం. జూన్లో లక్షలాది మందితో హైదరాబాద్ బీసీ గర్జనసాక్షి, హైదరాబాద్/నాగోల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారం. గా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీల కాంశాలను ఇందులో పొందుపరిచింది. రాష్ట్రంలో 1930 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముం దుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. నింతమైన గురువారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్- బీసీ సమ్మేళ రంగారెడ్డి నంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమ క్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్స య్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, కోసం నందీశ్వర్ గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్. హరిశంకర్ గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్ ఈ ప్రకటన చేశారు.వత్సరంవార్షికహైదరాబాద్బీఆర్ఎస్, కాంగ్రెస్లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల దందుచున్నవి. సంక్షేమం విషయంలో కేసీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను మున్సిపాలిటీ అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్ ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది' అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 'తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీసీ దోషిగా నిలబెడతాం' అని లక్ష్మణ్ ప్రకటించారు. 'ఉత్తరాం ధ్రకు చెందిన 28 బీసీ కులాల ప్రజలు తెలంగా ణలో స్ధిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ. .......... read more 2 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 20/05/2023 12:05 AM Edit Delete హైదరాబాద్ బంజారాహిల్స్ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. .......... read more 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 18/05/2023 11:05 PM Edit Delete బిజెపి బీసీ సమ్మేళనం సమావేశం@ నాగోల్.ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పులిపిర్ మేరకు బీసీ సమ్మేళన సమావేశం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ మరియు సిటీకమిటీ ఆధ్వర్యంలో నాగోల్ లో శుభం ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బిజెపి సపోర్టర్స్ 10,000 మంది పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు.బిజెపి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మరియు ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి సిటీ కమిటీ సభ్యులు అందరు పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.బీసీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని మరియు కేంద్రంలో బీసీ మంత్రివర్గ అన్ని ఏర్పాటు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ బీసీలకు చాలా అన్యాయం చేసిందని బిజెపి నాయకులు చెప్పడం జరిగింది.భారత్ మాతాకీ జై.జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ.నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.జెపి నడ్డా నాయకత్వం వర్ధిల్లాలి.స్థానికల నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.బిజెపి కార్యకర్తలు నాయకత్వం వర్ధిల్లాలి.మీ ఆదినారాయణ యాదవ్. .......... read more 5 4 8 1028 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 17/05/2023 11:05 PM Edit Delete హైదరాబాద్:- ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటన్ నరసింహ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ ని కలిసి బీసీ సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి మరియు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.జరిగింది. .......... read more 3 2 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 15/05/2023 01:05 PM Edit Delete హైదరాబాద్: ఈ రోజు 15.5.2023 నాడు శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖైరతాబాద్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు మరియు దిషిటిబొమ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం విజయవంతం చేసిన యాదవ బందువులందరీకి, మీడియా ప్రతినిధులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. .......... read more 2 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 12/05/2023 10:05 PM Edit Delete కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం యాదవులను కించపరిచి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీసీల గురించి కించపరిచి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు అందరికీ చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాము ఆయన ప్రతి ఒక్కరు యాదవ సోదరులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులందరూ ఆయనకు సపోర్ట్ చేయకండి యాదవ సమాజాన్ని అభివృద్ధి గురించి మాట్లాడండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరులు మరియు బీసీ సోదరులందరూ సరైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రంలో యాదవులను కించపరిచే మాట్లాడినందుకు ఆయన పైన లీగల్ డిపార్ట్మెంట్తో చర్చలు జరపడం జరిగింది ప్రతి జిల్లా నుండి యాదవ సోదరులు ఆయన పైన కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు లాయర్ దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది.జై యాదవ్ జై మాధవ్. .......... read more 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 11/05/2023 10:05 PM Edit Delete SRI KRISHNA BHARATIYA YADAVA SEVA SAMITHI(Regd. No: 54 of 2023)#6-2-906/1, 1st Floor, Tummala Basthi, Khairtabad, Hyderabad,: Telangana-500004, INDIA. Mobile: 9441861737యాదవులకు పెండ వెసుకుట అల పాటు. ఉన్న చిన్నప్పటి నుండే అని PCC అధ్యక్షలుOr. 11.5.2. రేవంత్ రెడ్డి అనడం మొత్తం యాదవ సమాజాన్నే అవమానించి నట్లుగా భావించే రేవంత్ రెడ్డి గారి మాటలను ప్రకృష్ణ భారతీయు యాదవ సేవాసమితి జీవుండా ఖండిస్తున్నది.ఏళ్ళతరబడి అగ్రకులాలు యాదవులను అవమానిస్తూ, అరిగ తొక్కుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలము యాదవులు ఈ వివక్షకు గురికావాలి. యాదవ సమాజం జూగృతమైనది. వారికి జరిగే అవమానాలను సహించి సభ్యసమాజానికి ముఖ్యంగా అహంకార్ పూరిత అర్ర కులాలకు 1 మేము ఏదైనా విషయ గీత బోదన చెపా లేదంటే సుదర్శన చక్రం ఉండనే ఉన్న.అవమాన పర్చకుండ working గారిన కులాల ఆదరించం ·Sipuded. PresidentGen. Secretary office secreting .......... read more 2 1 0 882 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 11/05/2023 01:05 AM Edit Delete హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ పద్మల అంబేద్కర్ నగర్ బస్తీలో నూతన కమిటీ బస్తీ ఎలక్షన్ జరిగింది ఏకగ్రీవంగా తిరుపతి రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అని బస్తి వాసులు చెప్పడం జరిగింది. నూతనంగా ఎన్నికైన తిరుపతి రెడ్డి గారికి బస్సుల అందరూ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. .......... read more 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 09/05/2023 03:05 PM Edit Delete జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారం గారిని కలిసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదికనాయకులునగరానికి విచ్చేసిన కేంద్ర బిసి కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారాం గారిని కలిసి శాలువాతో సత్కరించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్, పావడాల మారయ్య యాదవ్, శెట్టి ప్రదీప్ యాదవ్, మరబోయిన వెంకటేష్ యాదవ్ బీసీ కులాలు అన్ని రంగాలలో నిరాదరణకు గురవుతున్నాయని బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని. కొలవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న బీసీలకు సబ్సిడీ రుణాల అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 08/05/2023 11:05 PM Edit Delete ప్రతి ఒక్కరు కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించాలని ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధి లింగాల హరిగౌడ్ అన్నారు. సోమవారం కాచిగూడ లోని తారకరామ సినిమా హాలులో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్, మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారితో సినిమా ను వీక్షించారు. .......... read more 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 08/05/2023 10:05 PM Edit Delete ప్రతి ఒక్కరు కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించాలని ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధి లింగాల హరిగౌడ్ అన్నారు. సోమవారం కాచిగూడ లోని తారకరామ సినిమా హాలులో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్, మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారితో సినిమా ను వీక్షించారు. .......... read more 1 0 627 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 05/05/2023 02:05 PM Edit Delete *కర్ణాటక కాంగ్రేస్ మేనిఫెస్టో లో భజరంగ్ దళ్ నిషేధాన్ని నిరసిస్తూ గాంధీ భవన్ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కి తరలించారు*. .......... read more 3 2 0 1704 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 05/05/2023 02:05 PM Edit Delete హైదరాబాదులో ఈరోజు బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సుప్రీంకోర్టు రమేష్ ముదిరాజు గారు మరియు 148 బూత్ జనరల్ సెక్రెటరీ సురేష్ గారు పాల్గొని ఆయనకు ఘనంగా నివ్వాలిఅర్పించడం జరిగింది.బుద్ధం శరణం గచ్చామి. అని ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. .......... read more 1 0 835 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 05/05/2023 08:05 AM Edit Delete తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. తమ జీవితాలను త్యాగాలను చేసి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్కు జర్నలిస్టుల సంక్షేమం గుర్తుకురావడంలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారని, కానీ జర్నలిస్టులు గుంటెడు జాగా ఇవ్వడానికి మనస్సు ఒప్పడంలేదా అంటూ నిలదీశారు. పేదలు, జర్నలిస్టులకు దక్కాల్సిన భూములను బడా వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి తాను అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెడిపట్ల సురేష్, షేక్ మోయిజ్, జర్నలిస్టులు సుధాకర్, సుభాష్, రోడ్డ దేవిదాస్, గంట వినోద్, రాజేష్, షాహిద్, సిడాం రవి, అవునూరి దత్తాత్రి, అస్మత్ అలీ, దేవేందర్, అభిలాష్, వెంకటేష్, నిలేష్, అనిల్, శ్రీకాంత్, వెంకట్, కిజర్ అహ్మద్, మహేష్,తదితరులు పాల్గొన్నారు. .......... read more 2 1 0 0 views 0 comment 0 Shares Thugonda AdiNarayana, Hyderabad 03/05/2023 10:05 PM Edit Delete https://youtu.be/i4M_H0tXFj4బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇంటర్వ్యూ. .......... read more 0 3051 views 0 comment 0 Shares