రాష్ట్ర మూడవ మహా సభలను విజయవంతం చేయాలి.
విజయనగరం జిల్లా సిపిఐ పార్టీ అమర్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడవ మహాసభల పై ప్రణాళికా కార్యక్రమం
నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ
మరియు జిల్లా కార్యదర్శి రేగటి సంతోష్
మాట్లాడుతూ....
హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడలో 03వ తేదీన జరగబోయే
మహాసభలను పెద్ద ఎత్తున విజయ
వంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు దళిత హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు ఒమ్మి రమణ, నగర కమిటీ దళిత కుల పోరాట సమితి నాయకులు పెంట సంతోష్ కుమార్ పాల్గొన్నారు.