ఇందిరా కాలనీ లో ముమ్మరంగా
సాగుతున్న పారిశుధ్య పనులు
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని
ఇందిరా కాలనీ లో పారిశుధ్య పనులు గురువారం ముమ్మరంగా
సాగుతున్నాయి, ప్రత్యేక పారిశుధ్య పనుల్లో భాగంగా ప్రధాన రహదారిలో ఉన్న మురుగు నీటి కాలువల్లో పూడికలు తొలగించారు, ఈ పనులను ఏ. తారక నాథ్ మండుటెండలను సైతం ఖాతారు
చెయ్యకుండా పర్యవేక్షించారు, కాలువల్లో ఎవరూ చెత్త వేయరాదని సూచించారు, శానిటరీ ఇన్ స్పెక్టర్
ఉమా భాస్కర్, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.