logo

షేక్పేట్ ఎమ్మార్వో గారికి మెమరాండం సమర్పించడం జరిగింది .

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన బీసీ డిక్లరేషన్ అమలు కోసం రాష్ట్ర ఓబిసి మోర్చా కమిటీ పిలుపుమేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ కుంభల గంగరాజు గారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఓబిసి మోర్చ ఇంచార్జ్ దీపక్ గారు మరియు రాష్ట్ర ఓబిసి విశ్వకర్మ సెల్ జాయింట్ కన్వీనర్ చంద్ర శేఖరు మరియు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రెటరీ ప్రేమ్ కుమార్ గారు మరియు కుల సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది.

0
0 views