logo

మిర్చి బజ్జి యూట్యూబ్ ఛానల్ ప్రారంభం.

హైదరాబాద్ : ఈరోజు హైదరాబాద్ రవీంద్రభారతిలో బజ్జి మిర్చి యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లోక సత్తా పార్టీ చైర్మన్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు మరియు ఈ పార్టీ ఆర్గనైజింగ్ మెంబెర్స్ చాలామంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ప్రపంచంలో 2014 నుంచి ఇప్పటివరకు భారతదేశం అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందిందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు సంతోషం వ్యక్తపరచడం జరిగింది. అందువలన ఇంతకుముందు వారు సమస్యల పైన మాన్యువల్ గా పోరాడేవారు ఇప్పుడు వారు ఆర్గనైజేషన్ అంతా ఈ ఛానల్ ద్వారా టెక్నాలజీని యూస్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకో మరెన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని అభివృద్ధి మార్గాన పయనించాలని ఈరోజు ఈ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ డివిజన్ నుండి యాదవ్, గుప్తా గారు, దొడ్డి మల్లేష్ గారు పాల్గొనడం జరిగింది.
తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అందరికీ బాల రాముని విగ్రహం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది.

0
0 views