logo

జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు సత్యవేడు మండలం ప్రజల భవిషత్ కు మార్పు-డి. వి. ఎస్. విజయ్ కుమార్

06/04/2024 జనసేన పార్టీ సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలం అధ్యక్షులు *శ్రీ కూరాకుల రూపేష్ గారి నాయకత్వంలో*

*ఉమ్మడి అభ్యర్థిలు*

1) *శ్రీ కోనేటి ఆదిమూలం గారికి (🚲) గుర్తుపై*

2) *శ్రీ వెలగపల్లి వరప్రసాద్ గారికి (🪷) గుర్తుపై*

ఓటు వేసి గెలిపించాలని నిన్న అప్పయ్యపాలెం,మల్లవారిపాలెం, ఆరూరు,కొలడం, రాళ్లకుప్పం గ్రామాలలో ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చి అందరిని కోరడం జరిగింది,అలాగే EVM మెషన్ లో 01వ నెంబర్ నొక్కితే సైకిల్ గుర్తు ఆదిమూలం గారికి ఓటు పడుతుంది,04 నెంబర్ నొక్కితే కమలం గుర్తు వరప్రసాద్ గారికి ఓటు పడుతుంది, ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరడం జరిగింది, ఉమ్మడి అభ్యర్థుల గెలుపు భావితరాల పిల్లల భవిషత్ కు మార్పు,ప్రతి గ్రామంలో గ్రామస్తుల సమస్యలను రూపేష్ గారి వద్దకు తీసుకు వచ్చారు ఆ సమస్యలను తప్పకుండ మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఆదిమూలం గారు చేస్తారు అని వాళ్లకు ధైర్యాన్ని భరోసాని ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో SC సంక్షేమ సేన సత్యవేడు మండల అధ్యక్షులు డి. హరీష్ కుమార్ గారు మరియు *ప్రధాన కార్యదర్శి* డి. వి. ఎస్. విజయ్ కుమార్, జ్యోతిశ్వర్. *కార్యదర్శి* వెంకయ్య, అనిల్ కుమార్, కుమార్, *జనసైనికులు* బాబు, సామ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

18
1359 views