logo

పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు


పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు మరియు అభిమానులు బ్రహ్మరథం పట్టిన వాటర్ మహాసేయులు ఇంటింటికి మేనిఫెస్టివల్ అందిస్తూ తన కార్యకర్తలను ఆనందింపజేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంటింటికి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని ఇంకా ఏమైనా పరిష్కారం చేయాలి అంటే తెలియజేయమని తన ఫోన్ నెంబర్ ఇచ్చి నేరుగా నన్ను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది రాజేష్ రావాలి రాజకీయం మారాలి అనే నినాదంతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు మరియు ఓటర్ మహాసేన్లు.
ఈరోజు వరకు ఉన్న సర్వేల లెక్క ప్రకారం నేషనల్ జనశక్తి పార్టీ కూడా అత్యధిక మెజారిటీతో గెలవచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. రోజుకొక గ్రామానికి తన మేనిఫెస్టోల్ని అందిస్తూ *బ్యాలెట్ బాక్స్ లో 5 నెంబరు స్థానంలో డ్రిల్లింగ్ మిషన్* నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ ఏలూరు వెంకటరమణకు ఓటు వేయాలని అర్థిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న ఏలూరు వెంకటరమణ ( రాజేష్ కుమార్ శర్మ ) తన మాటల చమత్కారంతో ఓటర్లను ఆకర్షిస్తూ ముందు ముందుకు జనాల్లోకి వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. ఈరోజు ప్రజా పోలింగ్ సర్వేలలో రెండో స్థానంలో వినిపిస్తున్న పేరు ఏలూరు వెంకటరమణ మీ సమస్యలే నా సమస్యలని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని 360 రోజుల్లో 300 రోజులు మీ వద్దనే ఉంటానని ప్రజలకు తెలియజేసి ప్రజలు యొక్క కరచననాలతో అందుకుంటూ మీలో ఒకటిని మీ వాడిని అని తెలియజేస్తూ ముందు ముందుకు వెళుతూ ప్రజలని తన మాటలతో ఓట్ బ్యాంకింగ్ చేసుకుంటున్న పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ కుమార్ శర్మ ప్రత్యేకంగా నిత్యవసర సరుకులు ధరలు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది.

12
434 views