logo

ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించాలి : మన్యం ఎస్పీ


సాధారణ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహణకు
ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మన్యం జిల్లా
ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం
పార్వతీపురంలో మన్యం జిల్లా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, వ్యక్తులపై
నిరంతర నిఘా ఉండాలని, ఎన్నికల నిబంధనలు
ప్రకారం పని చేయాలన్నారు. అనంతరం మార్చి నెల
సంబంధించిన నేర సమీక్ష చేపట్టారు.

0
0 views