logo

నేడు బొబ్బిలిలో సీఎం జగన్ పర్యటన


ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి
బొబ్బిలిలో జరిగే సభలో ఈరోజు పాల్గొంటారు.
ఉదయం 10 గంటలకు బొబ్బిలి మొయిన్ రోడ్డు
సెంటర్లో జరిగే ప్రచార సభలో ప్రసంగించనున్నారు.
ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
బొబ్బిలి సభ అనంతరం ఆయన అనకాపల్లి జిల్లా
పాయకరావుపేట బయలుదేరి వెళ్తారు.

0
0 views