logo

యాదవ సంఘం నాయకులు ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా .... కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గతంలో యాద

యాదవ సంఘం నాయకులు ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా ....

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గతంలో యాదవుల గురించి తప్పుగా మాట్లాడినందుకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మరియు సిటీ నుంచి చాలామంది నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఆయనకి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్లోడ్ అని నినాదాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తొందరగా క్షమాపణ చెప్పాలని యాదవ్ నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఆయన తొందర్లో క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎలక్షన్లో అందరూ యాదవులు కురవలు అందరూ ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
యాదవ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి.
యాదవ సంఘం నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.
యాదవ సంఘం మరియు కురువ సంఘం ఐక్యత వర్ధిల్లాలి.
జై యాదవ్ జై జై మాధవ్.

0
3419 views