logo

గ్రేటర్ హైదరాబాదులో యాదవులు ఇంద్ర పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని యాదవుల గురించి తప్పుగా మ

గ్రేటర్ హైదరాబాదులో యాదవులు ఇంద్ర పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని యాదవుల గురించి తప్పుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు క్షమాపణ చెప్పాలని ఈరోజు గ్రేట్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర యాదవలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరియు గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన తొందరలో క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎలక్షన్లలో ఓటుతో గుణపాఠం చెప్పడం జరుగుతుందని యాదవ నాయకులందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

5
570 views