logo

హైదరాబాదులో ఈరోజు బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సుప్రీంకోర్టు రమేష్ ముదిరాజు గార

హైదరాబాదులో ఈరోజు బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సుప్రీంకోర్టు రమేష్ ముదిరాజు గారు మరియు 148 బూత్ జనరల్ సెక్రెటరీ సురేష్ గారు పాల్గొని ఆయనకు ఘనంగా నివ్వాలిఅర్పించడం జరిగింది.
బుద్ధం శరణం గచ్చామి. అని ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది.

0
3323 views