AIMA
బ్రేక్ న్యూస్
టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించాల్సిందే'
విజయనగరం,, 21-03-2023
ఏపీ అసెంబ్లీలో సోమవారం
AIMA
బ్రేక్ న్యూస్
టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించాల్సిందే'
విజయనగరం,, 21-03-2023
ఏపీ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై కురుపాం ఎమ్మెల్యే స్పందించారు. సభకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించాల్సిందేనన్నారు. " సభలో ప్రతి రోజూ ఎస్సీ నేతలతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, స్పీకర్ను అసభ్యపదజాలంతో తిట్టించడం, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రచ్చచేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించాల్సిందే" అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.