ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 23/06/2022 05:06 PM Edit Delete AIMAVIZAG NEWSరిపోతింగ్: రాజేష్ కుమార్ శర్మ (పెందుర్తి) గృహ అరెస్టులతో టి.టి.డి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ప్రభుత్వం టి.టి.డి. యాజమాన్యం తీవ్ర పరిణామాలుని ఎదుర్కోవలిసివస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి డిమాండ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు టి.టి.డి అటవీకార్మికులు గత 586 రోజులుగా వారి హక్కుల కోసం నిరసన దీక్షలు చేపడుతున్నా రాష్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.నిన్న తిరుపతిలో సి.ఐ. టి.యు ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుండి తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే ముందుగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి నుండి గృహ నిర్బంధం చెయ్యడం దారుణమన్నారు ప్రశ్నించే వివిధ రాజకీయ ప్రజా సంఘాల నేతలు ను అరెస్టులు చెయ్యడంమరీ విడ్డురంగా ఉందని తిరుపతిలోని యమ్.బి.భవన్ ఎదుట జరిగిన టి.టి.డి.అటవీ కార్మికుల నిరసన కార్యక్రంలో పాల్గొని కార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని తక్షణమే కార్మికుల సమస్యలను పరిస్కారం చెయ్యలేని పక్ష్యంలో తగినమూల్యం ప్రభుత్వం చెల్లించుకోవలసి వస్తుంది అన్నారు.ఈ కార్యక్రంలో తిరుపతి జిల్లా మహిళా కన్వీనర్ యం. నందిని,తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ టి.జయకుమార్,చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ వి.నవీన్ రెడ్డి ,గుడూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు కోడివాక చందు తదితరులు పాల్గొన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ హౌస్ అరెస్ట్ని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి మరియు విద్యార్థి ,యువజన,ప్రజా సంగాలనేతలు ఈ రోజు తిరుపతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గత 586 రోజులు నుండి టి.టి.డి అటవవీకార్మికులు వారి హక్కుల కోసం చేటున్న పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వడంతో నిన్నటి అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చెయ్యడంతో వారి స్వగృహం నందు బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటం పెట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు.తక్షణమే టి.టి.డి అటవీ కార్మికుల సమస్యలను పరిస్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి ,జిల్లా మహిళా కన్వీనర్ యం. నందిని ,తిరుపతి కన్వీనర్ జయకుమార్,చంద్రగిరి కన్వీనర్ వి.నవీన్ రెడ్డి ,గుడూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు కోడివాక చందు,శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి శంకర్ బాబు మరియు జాతీయ బి.సి జె.ఏ. సి.రాయలసీమ అధ్యక్షులు విజయ్ ఉత్తరాది,విద్యార్థి నాయకులు గురురాజ్,సురేంద్ర,యువజన నాయకులు సురేష్ నాయక్ లు పాల్గొని మద్దతుపలికారుహౌస్ అరెస్టులతో కార్మిక ఉద్యమాన్ని ఆపలేరు. టి.టి.డి.అటవీకార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హౌస్ అరెస్టులో ఉంటూనే శాంతియుతముగా తన స్వగృహంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటం ఎదుట నిరసన దీక్ష చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్పోలీసులు నిర్బంధంనే రాత్రి నుండి ఇద్దరు చొప్పున 3 షిప్ట్స్లో 6 మందిని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ బందోబస్ట్ ఇచ్చారు. .......... read more 5 4 4 1104 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 16/06/2022 10:06 PM Edit Delete AIMAVIZAG NEWSరిపోటింగ్: రాజేష్ కుమార్ శర్మవిశాఖ జిల్లా నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన చోటుచేసుకుందిసుమారు 5 అడుగుల పొడవుగల త్రాచు పాము నాలుగు అడుగులు పొడవుగల మరో పామును అమాంతం మింగేసిందిపామును మింగిన త్రాచు దానిని అరగించుకోలేక మరల దానిని బయటకు విడిచిపెట్టిసిందిఇది అంత గమనిస్తున్న నావికా దళ అధికారులు షాక్ నుండి తేరుకుని పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందజేశారుహుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి నాగుపామును పట్టుకోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు .......... read more 0 2438 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 14/06/2022 11:06 PM Edit Delete AIMAవిజయనగరం, దేశపాత్రునిపాలెం జూన్ 14, 2022రిపోర్టింగ్: రాజేష్ కుమార్ శర్మదేశపాత్రునిపాలెం గ్రామదేవత బంగారమ్మ దేవాలయం లో అర్ధరాత్రి చోరీ,3.5 కేజీల కిరీటం, నగలు చోరీ కొత్తవలస సమీపంలోని దేశపాత్రునిపాలెం గ్రామాన్ని కాపాడుతున్న అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆగంతుకుడు ప్రవేశించి అమ్మవారి కిరీటం, నగలు చోరీ చేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కొత్తవలస కి వెళ్లే రహదారిపైనే అమ్మవారి ఆలయం లో నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి గ్రామస్థులు ఆలయం మూసి వేశారు. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో సీసీ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. మంగళవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన గ్రామస్తులకు చోరీ విషయం తెలియడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాద చేయడం జరిగింది. విజయనగరం నుంచి పొలిసు డాగ్ బృందాలు వచ్చి ఆలయాన్ని పరిశీలించాయి. సీసీ కెమెరా లోని దృశ్యాలను సేకరించి విచారించనున్నారు. ఈ చోరీలో అమ్మవారి విగ్రహం ఫై 3.5 కిలోల భారీ వెండి కిరీటం, 3 తులాలకు పైగా వెండి నగ, తో పాటు హుండీ లోని సుమారు రూ.5వేల నగదు చోరీకి గురైనట్టు స్థానికులు తెలియచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. .......... read more 1 11 2083 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 06/06/2022 05:06 PM Edit Delete AIMA VIZAG NEWS రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ బ్రేకింగ్ న్యూస్ ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం, పెందుర్తి న్యూస్: ఈనెల విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య 23-6-2022, గురువారం ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో గల వైజాగ్ ప్రెస్ క్లబ్ నందు ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభాగం నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం, పురోహిత/స్మార్త విద్వన్ మహాసభ-బ్రహ్మయజ్ఞం కార్యక్రమం జరుగును. కావున ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల సభ్యులు విచ్చేసి ఈ మహాసభని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని విలేకర్ల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇట్లు భవదీయులు ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య-విశాఖపట్నం జిల్లా కమిటీ అధ్యక్షులు సోమయాజుల విజయకుమార్ శర్మ .......... read more 1 73 2915 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 04/06/2022 09:06 PM Edit Delete పెందుర్తి న్యూస్ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహిత మిత్ర పెందుర్తి గ్రూప్ ఈరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురోహితుల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అని బ్రాహ్మణ సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి అన్నది కార్యచరణ మీటింగు ఈరోజు విజయ్ కుమార్ శర్మ గారు. కైలాసపతి శివాచార్య. శివ గణేష్ శర్మ గారు. పూర్ణ సాయి కిషోర్ శర్మ. సురేష్ శర్మ. రాజేష్ కుమార్ శర్మ గారు జయప్రదంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ కోపరేటివ్ సొసైటీ గుర్తింపు కార్డులను తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నీ బలోపేతం చేయాలని తెలియజేశారు. సుమారు వందమంది పురోహితులు వచ్చి వారి వారి సమస్యల్ని తెలియజేయడం జరిగింది వీలైనంత త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్ సీతంరాజు సుధాకర్ గారికి తెలియజేసి పరిష్కారం చేస్తామని తెలియజేశారు. .......... read more 1 372 6061 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 01/06/2022 02:06 PM Edit Delete AIMAVIZAGNEWSREPOTING రాజేష్ కుమార్ శర్మ తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి విశ్వనాథం గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. బ్రహ్మశ్రీ ఇంద్రగంటి విశ్వనాధం శర్మ గారి దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీదుర్గా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహముతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ తరఫునుండి మరియు ప్రెస్ మీడియా అసోసియేషన్ తరఫునుంచి గరుడ న్యూస్ తరఫునుంచి కోరుకుంటున్నాము . .......... read more 1 12 1118 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 28/05/2022 09:05 PM Edit Delete AIMAవైజాగ్పెందుర్తిరాయవరపువానిపాలెం గ్రామంశ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారిపంచాహ్నిక, ఆలయ ప్రతిష్ట ఆహ్వానము పెందుర్తి మండలం, రాయవరపువానిపాలెం గ్రామంస్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 1-6-2022 బుధవారం ఉదయం గం.8-11 ని॥ లకు మృగశిరా నక్షత్రయుక్త, మిధున లగ్నమందు శ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారి ఆలయ శిఖర, యంత్ర.విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుపబడును.విశేష కార్యక్రమములు28-05-2022 శనివారం ఉదయం గం. 9-00 లకు "విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, రక్షా బంధనం, గోపూజ, యాగశాల సంస్కారం. ప్రవేశం ఖండ దీపస్థాపన, మండవ ఆరాధనలు, ఉపచారాలు, అగ్నిముఖం.29-05-2022 ఆదివారంఉదయం గం. 8-00 ని.లకు ఆరాచితదేవతల ఉపచారాలు, హోమాలు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ..30-05-2022సోమవారం ఉదయం గం. 8-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, హోమాలు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణతే 31-05-2022మంగళవారంది ఉదయం గం. 8-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, ఆదివాసాలు, హోమాలు, గ్రామ ప్రదక్షిణ, నీరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ,01-06-2022బుధవారంఉదయం గం. 6-00 ని.లకు ఆరాదితదేవతల ఉపచారాలు, హోమాలు, యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నేత్రోన్మీలనం, గోదర్శనం, పూర్ణాహుతి.పై కార్యక్రమాలు సరిపల్లి గ్రామ పురోహితులు "బ్రహ్మశ్రీ ముక్కు శివబాబు గారు " ఆధ్వర్యంలో మరియు పండితులచే జరిపించబడును, .......... read more 1 109 3126 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 24/05/2022 12:05 AM Edit Delete AIMA వైజాగ్ పెందుర్తి న్యూస్వైభవంగా బ్రాహ్మణ కళా సంరంభ0 చిత్రలేఖన పోటీల్లో ప్రధమ స్థానాన్ని దక్కించుకుని అరుదైన ఘనతను సాధించిన వైజాగ్ పెందుర్తి చిన్నారి ఏలూరు లలిత లాస్య లహరిక నాంపల్లి, మే 22 ప్రభాతవార్త బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో బ్రాహ్మణ కళాసంరంభం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యదర్శి గాంధీ స్వాగతోపన్యాసంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీనటుడు ప్రదీప్ ప్రసంగిస్తూ బ్రాహ్మణ సంఘాలలో ఇలాంటి అద్భుత వేడుకలు జరగడం మొదటిసారని, వివిధ కళలలో విద్యార్థులకున్న ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం గొప్పవిషయమని కొనియా డారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడే అవకాశముంటుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాసులు గారు మరియు సెక్రెటరీ మోహన్ కుమార్ గాంధీ గారు మరియు జాయింట్ సెక్రెటరీ అచ్యుతరామ శర్మ గారు మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ నుండి మీడియా ఇంచార్జ్ ఏలూరు వెంకటరమణ మూర్తి శర్మగారు ఈ కళాసంరంభంలో పాల్గొనడానికి ఉభయ తెలుగురాష్ట్రాల నుండి విశేష స్పందన వచ్చిందని వివరించారు. బ్రాహ్మణ విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని పెంపొందించేందుకు, కళారం గంలో ఆసక్తిని పెంచేందుకు శాస్త్రీయ భారతనాట్య, కూచిపూడి, సంగీతం, చిత్రలేఖనం, వత్కృత్వం, నాదామృతం, భగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాలు, ఏకపాత్రాభినయం వంటి వివిధరంగాల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.వైజాగ్ పెందుర్తి నుండి గవర్నమెంట్ స్కూల్ లో 1క్లాస్ చదువుచున్న ఏలూరు లలిత లాస్య లహరిక చిత్ర లేఖిని లో ప్రధమ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి సినీనటుడు ప్రదీప్, విశిష్ట అతిథులు దైవశర్మ. బాల శ్రీనివాస్, యాదగిరి ఆచార్య, వైద్యురాలు డా. దివ్యమాలిని, వ్యాపారవేత్త మల్లికార్జున,AB6 ఛానల్ విష్ణుదాసు శ్రీకాంత్ గారు, దేవసేన, నాగేంద్రశర్మ, లక్ష్మినర్సింహాచార్యులు, చంద్రశేఖర్, పావని శర్మ, తిరునగరిస్వామి, అచ్చుత్ రామశర్మ. గరుడ న్యూస్ కోఆర్డినేటర్ వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరుల చేతులమీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విజేతలు 125 మందిని ఘనంగా సత్కరించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకుముందు జరిగిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. .......... read more 1 103 5032 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 24/05/2022 12:05 AM Edit Delete AIMAవైజాగ్ పెందుర్తి న్యూస్వైభవంగా బ్రాహ్మణ కళా సంరంభంవైజాగ్ పెందుర్తి నుండి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న ఏలూరు లలితా లాస్య లహరికనాంపల్లి, మే 22 ప్రభాతవార్త బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో బ్రాహ్మణ కళాసంరంభం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యదర్శి గాంధీ స్వాగతోపన్యాసంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీనటుడు ప్రదీప్ ప్రసంగిస్తూ బ్రాహ్మణ సంఘాలలో ఇలాంటి అద్భుత వేడుకలు జరగడం మొదటిసారని, వివిధ కళలలో విద్యార్థులకున్న ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం గొప్పవిషయమని కొనియా డారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడే అవకాశముంటుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాసులు గారు మరియు సెక్రెటరీ మోహన్ కుమార్ గాంధీ గారు మరియు జాయింట్ సెక్రెటరీ అచ్యుతరామ శర్మ గారు మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ నుండి మీడియా ఇంచార్జ్ ఏలూరు వెంకటరమణ మూర్తి శర్మగారు ఈ కళాసంరంభంలో పాల్గొనడానికి ఉభయ తెలుగురాష్ట్రాల నుండి విశేష స్పందన వచ్చిందని వివరించారు. బ్రాహ్మణ విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని పెంపొందించేందుకు, కళారం గంలో ఆసక్తిని పెంచేందుకు శాస్త్రీయ భారతనాట్య, కూచిపూడి, సంగీతం, చిత్రలేఖనం, వత్కృత్వం, నాదామృతం, భగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాలు, ఏకపాత్రాభినయం వంటి వివిధరంగాల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.వైజాగ్ పెందుర్తి నుండి గవర్నమెంట్ స్కూల్ లో 1క్లాస్ చదువుచున్న ఏలూరు లలిత లాస్య లహరిక చిత్ర లేఖిని లో ప్రధమ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి సినీనటుడు ప్రదీప్, విశిష్ట అతిథులు దైవశర్మ. బాల శ్రీనివాస్, యాదగిరి ఆచార్య, వైద్యురాలు డా. దివ్యమాలిని, వ్యాపారవేత్త మల్లికార్జున,AB6 ఛానల్ విష్ణుదాసు శ్రీకాంత్ గారు, దేవసేన, నాగేంద్రశర్మ, లక్ష్మినర్సింహాచార్యులు, చంద్రశేఖర్, పావని శర్మ, తిరునగరిస్వామి, అచ్చుత్ రామశర్మ. గరుడ న్యూస్ కోఆర్డినేటర్ వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరుల చేతులమీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విజేతలు 125 మందిని ఘనంగా సత్కరించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకుముందు జరిగిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. .......... read more 1 17 1313 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 20/05/2022 10:05 PM Edit Delete AIMAVIZAGNEWSREPOTING RAJESH KUMARబిగ్ బ్రేకింగ్........కోరాడ లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మాజీ మంత్రివర్యులు,భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ ఒక జర్నలిస్టు ను ఉద్దేశించి ఒరేయ్ పంతులు అని సంబోధించడం పై విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు. .......... read more 1 74 63 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 20/05/2022 10:05 PM Edit Delete AIMAVIZAGNEWSREPOTING RAJESH KUMARబిగ్ బ్రేకింగ్........కోరాడ లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మాజీ మంత్రివర్యులు,భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ ఒక జర్నలిస్టు ను ఉద్దేశించి ఒరేయ్ పంతులు అని సంబోధించడం పై విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు. .......... read more 1 200 2625 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 18/05/2022 01:05 PM Edit Delete AIMAVIZAGNEWSREPOTING రాజేష్ కుమార్ శర్మఆహ్వానముశ్రీ వేదమాత గాయత్రి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవములు నాయుడుతోట, వేపగుంట, విశాఖపట్నంశ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో...విగ్రహ ప్రతిష్టాపన తేది : 01-06-2022 బుధవారం సమయం: ఉ॥ 8-03 ని॥లకు.తేది 29-05-2022 ఆదివారము నుండితేది 01-06-2022 బుధవారం వరకుస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 01-06-2022 బుధవారం ఉదయం 8 గం||ల 03 ని॥లకు మృగశిర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందుశ్రీ వేదమాత గాయిత్రి దేవి ఆలయ విగ్రహ, యంత్ర శిఖర స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, నాయుడుతోటలో బ్రహ్మశ్రీ మల్లెమణుగుల రవిబాబు గారు, బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ గారు, బ్రహ్మశ్రీ బంకుపల్లి మార్కండేయ శర్మ గార్ల ఆధ్వర్యములో జరుపబడును.కావున భక్తులు యావన్మంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ గాయిత్రిమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. .......... read more 1 14 722 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 18/05/2022 01:05 PM Edit Delete AIMAVIZAGNEWSREPOTING రాజేష్ కుమార్ శర్మశ్రీరస్తుశుభమస్తుఅవిఘ్నమస్తుఆహ్వానముశ్రీ వేదమాత గాయత్రి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవములు నాయుడుతోట, వేపగుంట, విశాఖపట్నంశ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో...విగ్రహ ప్రతిష్టాపన తేది : 01-06-2022 బుధవారం సమయం: ఉ॥ 8-03 ని॥లకు.తేది 29-05-2022 ఆదివారము నుండితేది 01-06-2022 బుధవారం వరకుస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 01-06-2022 బుధవారం ఉదయం 8 గం||ల 03 ని॥లకు మృగశిర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందుశ్రీ వేదమాత గాయిత్రి దేవి ఆలయ విగ్రహ, యంత్ర శిఖర స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, నాయుడుతోటలో బ్రహ్మశ్రీ మల్లెమణుగుల రవిబాబు గారు, బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ గారు, బ్రహ్మశ్రీ బంకుపల్లి మార్కండేయ శర్మ గార్ల ఆధ్వర్యములో జరుపబడును.కావున భక్తులు యావన్మంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ గాయిత్రిమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు.కార్యక్రమములు వివరములు :తేది 29-05-2022 ఆదివారము సాయంత్రం 4 గం॥ల నుండి దేవతామూర్తుల తిరువీధి మహోత్సవము (శోభాయాత్ర).తేది 30-05-2022 సోమవారము ఉదయం 8 గం॥ల నుండి రాత్రి 8 గం||ల వరకు శ్రీ విఘ్నేశ్వర పూజా, పుణ్యహవాచనము, ప్రతిష్టా సంకల్పము, పరిషత్, దీక్షాధారణ, పంచగవ్యప్రాసన, యాగశాల పూజా, ప్రవేశం, వేదికాకుండ సంస్కారములు, అఖండ దీపస్ధాపన, మండపావాహనములు, అంకురార్పణ, జలాధివాసం, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్రహోమములు, తీర్ధ ప్రసాదవితరణ.తేది 31-05-2022 మంగళవారము ఉదయం 8 గం॥ల నుండి రాత్రి 8 గం॥ల వరకు ప్రాతరోపాసన, వేదపారాయణ, సూర్యనమస్కారములు, మహాలింగార్చన, క్షీరాధివాస, పంచామృతాధివాసములు, స్త్రీలచే (ముత్తైదువలచే) సామూహిక కుంకుమార్చనలు, చండిహవనము, ధాన్యాదివాస, | పంచశయ్యాధివాసము, అష్ట దిగ్బలి ప్రదానము, తీర్ధ ప్రసాదవితరణ.తేది 01-06-2022 బుధవారము ఉదయం 5.30 గం॥ల నుండి | సూక్తహోమములు, కళన్యాసహోమములు, గర్తన్యాసా, యంత్రన్యాస, బీజన్యాస, ధాతున్యాసములు.ఉదయం 8.03 గం॥లకు విగ్రహ ప్రతిష్ట, చతు: షష్ఠికళావాహన, నేతోన్మేలన, గోవు దర్పణ దర్శనము, మహా పూర్ణాహుతి, ఆశీర్వచనములు, పండిత సత్కారములు జరుపబడును. అదేరోజు అనగా 01-06-2022 బుధవారం మ॥ 11.30 ని॥లకు మహా అన్నసమారాధన కార్యక్రమం జరుపబడును. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము.ఈ ఆలయ నిర్మాణనికి ధన మరియు వస్తు రూపేణ సహాయ సహకారములు అందించిన శ్రీ వేదమాత గాయిత్రి దేవి భక్తులకు మరియు గ్రామస్తులకు ఈ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.శ్రీ గాయిత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం, కృష్ణానగర్, రిజి.నెం. 2748/2000 విశాఖపట్నం - 530029. 5:9866516181, 9949133362. .......... read more 1 82 3786 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 17/05/2022 06:05 AM Edit Delete AIMAVIZAGNEWS శ్రీ సాభాగ్య భువనేశ్వర్ పీఠం, పీఠాధి పతులయిన శ్రీ శ్రీ శ్రీ రామానంద భారతి స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా పిఠంలో కన్నుల పండుగగా జరిగినవివిశాఖపట్నం సీతమ్మధారనందుగల, శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠము నందు 15/5/22 ఆదివారం, జగద్గురు శ్రీ మౌన స్వామి వారి జయంతి మరియు నృసింహ జయంతి ఉత్సవాలు శ్రీ రామానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.2) 16/5/22న శ్రీ సాభాగ్య భువనేశ్వర్ పీఠం, పీఠాధి పతులయిన శ్రీ శ్రీ శ్రీ రామానంద భారతి స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా పిఠంలో కన్నుల పండుగగా జరిగినవి. భక్తులు శిష్యులూ ముఖ్య నాయకులు అందరూ యీ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని గురు గారు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అత్యద్భుతంగా పొందేరు. .......... read more 1 26 2367 views 0 comment 1 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 13/05/2022 04:05 PM Edit Delete AIMAVIZAGNEWSBS వేదిక కు శ్రీధర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.శ్రీధర్ గారుకు ఫీజికల్ హ్యాండీక్యాప్పేడ్ పెన్షన్ కోసం సర్టిఫికేట్ అవసరం దీనికోసం BS వేదిక అచ్యుత రామ గారిని సంప్రదించగా వారు మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో సదరం క్యాంపు ద్వారా నాకు ఈరోజు ఇప్పించడం జరిగింది నాకీ సహాయం చేసిన అచ్యుత్ గారికి బ్రాహ్మణ సంక్షేమవేదిక వారికి ప్రత్యేక ధన్యవాదములు .......... read more 1 75 3290 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 10/05/2022 11:05 PM Edit Delete AIMAVIZAGపురుషోత్తపురం న్యూస్ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నీ పురుషోత్తపురం లో అందరికీ అందుబాటులో అందించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా గీతం డెంటల్ హాస్పిటల్ వారు వైద్య సేవలను అందించడం జరిగినది.KECA అధినేత సతీష్ కుమార్ గారి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ లో పురుషోత్తపురం 95 వ వార్డ్ ఏరియా లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారి బృందం నిర్వహించడం జరిగింది. గీతం డెంటల్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కే .ఎన్ .నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వచ్చిన వారికి దగ్గరుండి మెడికల్ చెకప్ చేసి పంపించడం జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని డాక్టర్ సునీల్ గారు గీతం డెంటల్ హాస్పిటల్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా 9 జూనియర్ డాక్టర్ల బృందం తో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది .దాదాపు 350 మంది పైగా వచ్చి చెక్ చేసుకోవడం జరిగిందని సునీల్ గారు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేశామని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు రాజేష్ కుమార్ శర్మ కూడా అభినందనలు తెలియజేశారు. .......... read more 218 204 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 10/05/2022 11:05 PM Edit Delete AIMAVIZAGపురుషోత్తపురం న్యూస్ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నీ పురుషోత్తపురం లో అందరికీ అందుబాటులో అందించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా గీతం డెంటల్ హాస్పిటల్ వారు వైద్య సేవలను అందించడం జరిగినది.KECA అధినేత సతీష్ కుమార్ గారి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ లో పురుషోత్తపురం 95 వ వార్డ్ ఏరియా లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారి బృందం నిర్వహించడం జరిగింది. గీతం డెంటల్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కే .ఎన్ .నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వచ్చిన వారికి దగ్గరుండి మెడికల్ చెకప్ చేసి పంపించడం జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని డాక్టర్ సునీల్ గారు గీతం డెంటల్ హాస్పిటల్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 9 జూనియర్ డాక్టర్ల బృందం తో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది .దాదాపు 350 మంది పైగా వచ్చి చెక్ చేసుకోవడం జరిగిందని సునీల్ గారు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించమని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. .......... read more 1 43 520 views 0 comment 0 Shares ELURU VENKATA RAMANA SWAMI, Visakhapatnam 10/05/2022 08:05 PM Edit Delete