logo

AIMA పెందుర్తి వైజాగ్ అనకాపల్లి, ఘనంగా రామునాయుడు జన్మదిన వేడుకలు AIMA - పెందుర్తి: బీజేపీని ఇంటి పేరుగా చేసుక

AIMA
పెందుర్తి
వైజాగ్


అనకాపల్లి, ఘనంగా రామునాయుడు జన్మదిన వేడుకలు

AIMA - పెందుర్తి: బీజేపీని ఇంటి పేరుగా చేసుకున్న ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జి గొర్లె రాము నాయుడు గారు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గండి వెంకట సత్యనారాయణ, స్టేట్ ప్రోటోకాల్ కమిషన్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు, స్టేట్ కార్యవర్గ సభ్యులు రెడ్డి రామునాయుడు, వేపకుంట ప్రెసిడెంట్ ఆర్. జయరాజు, పెందుర్తి రూరల్ ప్రెసిడెంట్ సన్యాసిరావు, సబ్బవరం ప్రెసిడెంట్ జిఎస్ నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్ నాదెళ్ల జ్యోతి, పార్టీ నాయుకులు శ్రీనివాస్, నాయుడు, రాజేష్ తదితర ప్రముఖులు రామునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు రాజేష్ శర్మ గారు బృందం ఆయనకు వేదాశీర్వాచనం అందజేశారు. స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, దుస్తులు అందజేశారు. తదుపరి మీడియా వారితో మాట్లాడుతూ పురోహిత బ్రాహ్మణ సమైక్య మరియు పురోహిత మిత్ర సభ్యులు అందరికీ నేను అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా ఏ సమయంలోనైనా నన్ను సంప్రదించవచ్చని ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని పురోహిత మిత్ర గ్రూప్ ఇన్చార్జ్ మరియు స్టేట్ ఇంచార్జ్ అయినటువంటి ఏలూరు వెంకటరమణమూర్తి(రాజేష్ శర్మ) గారికి సభాముఖంగా తెలియజేయడం జరిగింది.

10
19169 views