logo

పాశం రవీంద్ర యాదవ్ rural development and educational society అధ్యక్ష కార్యదర్శులు పాశం అభినంద్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ స

పాశం రవీంద్ర యాదవ్ rural development and educational society అధ్యక్ష కార్యదర్శులు పాశం అభినంద్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశం కృష్ణ దేవరాయలు యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో మరియు గుంటూరు జిల్లా నుందు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి, భగవద్గీత పుస్తకం, shield అందచేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుర్రా శ్రీనివాస్ యాదవ్ అతిధిగా పాల్గొని ప్రసంగించినారు ఈ కార్యక్రమము గుంటూరు పట్టణంలో సరిదార్ పాశం అభినంద్ యాదవ్, పాశం కృష్ణ దేవరాయలు యాదవ్, రాణి రుద్రమ్మదేవీ యాదవ్ అన్నంగి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

0
0 views