బిజెపి బీసీ సమ్మేళనం సమావేశం@ నాగోల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పులిపిర్ మేరకు బీసీ సమ్మేళన సమావేశం బిజె
బిజెపి బీసీ సమ్మేళనం సమావేశం@ నాగోల్.ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పులిపిర్ మేరకు బీసీ సమ్మేళన సమావేశం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ మరియు సిటీకమిటీ ఆధ్వర్యంలో నాగోల్ లో శుభం ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బిజెపి సపోర్టర్స్ 10,000 మంది పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు.బిజెపి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మరియు ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి సిటీ కమిటీ సభ్యులు అందరు పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.బీసీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని మరియు కేంద్రంలో బీసీ మంత్రివర్గ అన్ని ఏర్పాటు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ బీసీలకు చాలా అన్యాయం చేసిందని బిజెపి నాయకులు చెప్పడం జరిగింది.భారత్ మాతాకీ జై.జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ.నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.జెపి నడ్డా నాయకత్వం వర్ధిల్లాలి.స్థానికల నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.బిజెపి కార్యకర్తలు నాయకత్వం వర్ధిల్లాలి.మీ ఆదినారాయణ యాదవ్.