logo

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం యాదవులను కించపరిచి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీసీల గు

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం యాదవులను కించపరిచి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీసీల గురించి కించపరిచి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు అందరికీ చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాము ఆయన ప్రతి ఒక్కరు యాదవ సోదరులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులందరూ ఆయనకు సపోర్ట్ చేయకండి యాదవ సమాజాన్ని అభివృద్ధి గురించి మాట్లాడండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరులు మరియు బీసీ సోదరులందరూ సరైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రంలో యాదవులను కించపరిచే మాట్లాడినందుకు ఆయన పైన లీగల్ డిపార్ట్మెంట్తో చర్చలు జరపడం జరిగింది ప్రతి జిల్లా నుండి యాదవ సోదరులు ఆయన పైన కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు లాయర్ దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది.
జై యాదవ్ జై మాధవ్.

0
0 views