logo

ప్రతి ఒక్కరు కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించాలని ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధి లింగాల హరిగౌడ్ అన్నారు. సోమవారం కాచిగూడ

ప్రతి ఒక్కరు కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించాలని ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధి లింగాల హరిగౌడ్ అన్నారు. సోమవారం కాచిగూడ లోని తారకరామ సినిమా హాలులో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్, మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారితో సినిమా ను వీక్షించారు.

0
0 views