logo

AIMA VIZAG NEWS శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య పాదారవిందములకు నమస్కారములు 8న వైదిక సద

AIMA
VIZAG NEWS



శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య పాదారవిందములకు నమస్కారములు

8న వైదిక సదస్సు

సీతంపేట(విశాఖ ఉత్తర): శంకరమఠంలో ఈ

నెల 8వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతి

శంకర విజయేంద్ర సరస్వతి పురోహిత, అర్చక వర్గ సభ్యులతో వైదిక సదస్సు నిర్వహించనున్నారు. విజయయాత్ర సంద ర్భంగా ఆయన శంకరమఠానికి ఇటీవల విచ్చేయగా.భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైదిక సదస్సు నిర్వహిస్తున్నారని.. అర్చక, పురోహితులు స్వామి అనుగ్రహాన్ని పొందగ లరని శంకరమఠం ప్రతినిధులు ఓ ప్రకట నలో కోరారు. సదస్సులో పాల్గొనే వారు 94415 03935, 99898 93557లో సంప్రదిం చవచ్చ.

25
14670 views
  
1 shares