అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 27వ వార్డు కృష్ణానగర్ స్కూల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన యోగా ఆంధ్ర ముగింపు దినోత్సవ కార్యక్రమంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన కౌన్సిలర్ షేక్ కరీముల్లా, ప్రిన్సిపాల్ లక్ష్మి, సెక్రటేరియట్ డీఈఓ శబరీష్, రెడ్డెప్ప, షాజహాన్, జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.....
read more