అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని మదనపల్లె,రామసముద్రం మరియు నిమ్మనపల్లె మండల మరియు పట్టణ కమిటీ లను కామ్రేడ్ మురళి నేతృత్వం లో ఏర్పాటు చేశారు. సిపిఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి గా కామ్రేడ్ కె మాధవ్ కుమార్,మదనపల్లి మండల కార్యదర్శిగా డి రెడ్డి శేఖర్,రామసముద్రం మండల కార్యదర్శిగా బి.మోహన్ రెడ్డి,నిమ్మనపల్లె మండల కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యారు.....
read more