logo

ఎస్సె కుటుంబానికి తప్పిన ప్రమాదం


శృంగవరపుకోట పట్టణంలోని పందిరప్పన్న జంక్షన్
వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటు
చేసుకుంది. గతంలో ఎస్.కోట ఎస్ఏగా పనిచేసి బదిలీపై
వెళ్లిన సాగర్ బాబు తన కుటుంబ సభ్యులను అరుకు
పంపించేందుకు ఎస్.కోట రైల్వే స్టేషన్ కు వస్తున్న
సమయంలో పందిరప్పన్న జంక్షన్ వద్ద కారు అదుపు
తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అయితే
ఈ ప్రమాదంలో ఎస్సై కుటుంబ సభ్యులు సురక్షితంగా
బయటపడ్డారు.

0
14656 views