గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010