విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఏవో
సోమందేపల్లి, జూన్ 5: ఖరీఫ్–2026 సీజన్కు సంబంధించి సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కోసం రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు వ్యవసాయ అధికారి (ఏవో) తెలిపారు. ప్రభుత్వం 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగను అందించనున్న నేపథ్యంలో రైతులు ఆధార్, పట్టాదారు పాస్బుక్ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతు భరోసా కేంద్రాల్లో నమోదు ప్రారంభం
40% సబ్సిడీతో విత్తన వేరుశనగ పంపిణీ
ఆధార్, భూ వివరాలతో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అర్హులైన రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచన.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010