logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జూన్ 5న జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనం పెంపొందింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కల నాటకం, ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
అధికారులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
"ఒక్క మొక్క నాటుదాం... భవిష్యత్ తరాలకు పచ్చని ప్రపంచాన్ని అందిద్దాం"

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010,

13
1284 views

Comment