logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పిడుగుపాటు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

3
157 views

Comment