logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప జిల్లా కడప నగరంలోని ఇంద్రానగర్ ఏటూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో

కడప జిల్లా కడప నగరంలోని ఇంద్రానగర్ ఏటూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ భద్రాద్రి రామాలయం సమిధానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగింది.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

0
456 views

Comment