భాయ్ ఝాల్మురీ తినిపించు.. చిరు వ్యాపారితో మోదీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ ఓ చిన్న దుకాణం దగ్గర ఆగి స్థానిక ఆహారమైన ఝాల్మురీని (మసాలా మరమరాలు) తిని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు..