*రేపే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భారీ ఏర్పాట్లు*
*రేపే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భారీ ఏర్పాట్లు*
విశాఖపట్నం :
విశాఖలోని సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి (అప్పన్న) సోమవారం నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుక కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. వీరిలో 40 వేల మందికి టోకెన్ల ద్వారా, మిగిలిన వారికి ఉచితంగా దర్శనం కల్పించనున్నారు. ఈ వేడుకకు 2,300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు...