రాబోయే రెండేళ్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను ప్రకటించిన కేటీఆర్
ఏప్రిల్ 20 నాడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు
కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను మోసం చేసింది గుర్తు చేస్తూ ఏయే ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించారో అదే ప్రాంతంలో ఆ డిక్లరేషన్లను గుర్తు చేస్తూ సభలు పెడదాం - కేటీఆర్