డా"బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు .
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి & భారత రాజ్యాంగ నిర్మాత డా"బి ఆర్ అంబేద్కర్ గారి* జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన మన ప్రియతమ నేత ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు .
ఈ కార్యక్రమంలో నకిరేకల్ pacs చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరావు గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నకిరేకంటి యేసుపాదం గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య గారు,సర్పంచ్ దిగోజు లత-వెంకటాచారి గారు,ఉప సర్పంచ్ ఓర్సు మంజుల-శ్రీను గారు, గ్రామశాఖ అధ్యక్షులు మలిగిరెడ్డి రంగారెడ్డి గారు,
1 వ వార్డు సభ్యులు కొల్లు సుకన్య , 4వ వార్డు సభ్యులు చింతమల్ల సైదమ్మ- నాగయ్య,
5వ వార్డు సభ్యులు జిల్లా ప్రవీణ్, 7వ వార్డు సభ్యులు సండ్ర సంతోష్, 8వ వార్డు సభ్యులు గంగుల వెంకటమ్మ- వీరయ్య,
9వ వార్డు సభ్యులు కోటగిరి రాధాకృష్ణ, 12వ వార్డు సభ్యులు సాబాదు ఇందిరమ్మ - బిక్షం రెడ్డి, ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించారు.