logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జనాభా లెక్కల్లో తప్పు చెబితే జరిమానా.. అడ్డుకుంటే జైలు!

భారత జనగణన (Census 2027) పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన

*ముఖ్య విషయాలు:*
🔹 తప్పుడు సమాచారం ఇస్తే: ₹1,000 జరిమానా 💸
🔹 అధికారులను అడ్డుకుంటే: 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ⚖️
🔹 మొదటి దశ: ఏప్రిల్ - సెప్టెంబర్ 2026 (గృహ గణన)
🔹 సెల్ఫ్ ఎన్యుమరేషన్: 15 రోజుల పాటు ఆన్‌లైన్ నమోదు అవకాశం 📱

0
0 views

Comment