ఉయ్యూరు మచిలీపట్నం నేషనల్ హైవే పై జియో పెట్రోల్ బంక్ సమీపంలో కారు ప్రమాదం..
కృష్ణాజిల్లా.
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..
బ్రేకింగ్.. స్క్రోలింగ్.
ఉయ్యూరు మచిలీపట్నం నేషనల్ హైవే పై జియో పెట్రోల్ బంక్ సమీపంలో కారు ప్రమాదం..
కారులో సుమారు ఏడుగురు ఉన్నట్టు సమాచారం.. సంఘటన స్థలంలో ఒక వ్యక్తి మృతి, ఇద్దరికీ ప్రమాదకర పరిస్థితి, మిగిలిన వారికి తీవ్ర గాయాలు..
మీరు కానూరు గ్రామానికి చెందిన వాస్తవ్యులు అని సమాచారం..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..