ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా సదాశివనగర్ లో గ్రామ సభ*
కామారెడ్డి ప్రతినిధి
తేదీ 02-04-2026
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,500 లకే గ్యాస్ సిలిండర్,మహిళలకి ఉచ్చిత బస్సు ప్రయాణం,రైతు భరోసా వంటి పథకాల గురించి వివరించి పథకాలు అందని వారు గ్రామ సభలో మీ సమస్యలు తెలియచేయగలరు అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందించేలా చూస్తాం అని అధికారులు తెలియచేశారు ఈ గ్రామసభ లో సర్పంచ్ వంకాయల శిరీష రవి అధ్యక్షతన, మండల స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్,ఎమ్మార్వో సత్యనారాయణ, విద్యుత్ డిపార్ట్మెంట్,వ్యవసాయ అధికారి(AE),ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్స్,వివిధ శాఖలకు,విభాగాలకు సంబంధించినా అధికారులు వైద్యులు,మహిళా గ్రూప్,గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ పాలక వర్గం పాల్గొనడం జరిగింది