VPR Amruthadhara Mineral Water Plant in Parlapalli
ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్లపల్లి గ్రామంలో వీఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్లాంట్ యొక్క పూర్తి మెయింటెనెన్స్ బాధ్యతలను వీఆర్ ఫౌండేషన్ తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కొంతమంది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వదిలేస్తారు… కానీ మేమలా కాదు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు మద్దతు అందిస్తున్నారు.”