logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్..!*

*కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్..!*

*కాకినాడ పోర్టులో ఐదు లారీలలో తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.*

*ఈ బియ్యం విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని అంచనా.. బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్లు అధికారులు గుర్తించారు.*

*విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి తరలిస్తున్న సమయంలో ఈ బియ్యాన్ని పట్టుకున్నారు.*

*ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.*

0
36 views

Comment