logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు*

జర్నలిస్టు : మాకోటి మహేష్

అల్లూరి జిల్లా
అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.


ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం.

క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది.

కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

3
464 views

Comment