logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిరిసిల్లజిల్లాగవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సరిపోనిపౌష్టికాహారం

రాజన్న సిరిసిల్లజిల్లా కుసంబంధించిన గవర్నమెంట్ స్కూళ్లలో చాలీచాలని భోజనం పేరుకు మాత్రం నాణ్యమైన భోజనం పెడుతున్నామంటున్న ప్రభుత్వం
అబద్ధపు ప్రచారాలతో
ఎంత మెరుగులు అద్దిన
నిజం ఎన్నటికీ దాగదు
కనీస వసతులు లేక
తల్లడిల్లుతున్న ప్రభుత్వ బడులు
ప్రభుత్వ బడులలో
పేద పిల్లలకు పౌష్టికా ఆహారం
పెట్టలేని దుస్థితి
పేరుకు మాత్రమే మెనూ
ఆచరణలో మాత్రం అంతే చదువుల తల్లి సరస్వతి సాక్షిగా
ప్రభుత్వ బడులపై జరుగుతున్న వ్యాపారం అధికారుల సైతం నోరు మెదపకుండా అదేమీ లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు
పేద పిల్లల గంజి మెతుకుల పైన
కాసులు దండుకునేవారు
ఎన్నటికీ బాగుపడరు
ఇప్పటికైనా విద్యాశాఖ మధ్యాహ్న భోజనం పై ఎంక్వయిరీ చేసి పిల్లలకు నాణ్యమైన భోజనం అందాల చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

23
4008 views

Comment