శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రుద్రాభిషేకం తదితర కైంకర్యములు నిర్వహించారు.అర్చకుల వేద ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అధికారులు స్వామి,అమ్మవార్ల జ్ఞాపిక అందజేశారు.