logo

బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై నగీనా

భారత కోకిల తెలుగుజాతి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజినీ నాయుడు గారి జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ భాష ఆధ్వర్యంలో నేడు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం రెగ్యులర్ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం షేక్ పీర్దోసి అంజున్ మేడం గారు మరియు ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్సై మేడం శ్రీమతి షేక్ నగిన మేడం గారు విచ్చేసి ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందం సరోజినీ నాయుడు గారి చిత్రపటానికి పూలమాల అర్పించి సరోజినీ నాయుడు గారికి జై భారత్ మాతాకీ జై వందేమాతరం జయహో భారత్ అంటూ నినాదాలతో దేశభక్తిలో స్ఫూర్తిగా నిలిచారు జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్సై మేడం శ్రీమతి నగీనా మేడం గారికి ప్రిన్సిపల్ మేడం ఫిర్దోస్ గారికి శాలువతో పూలమాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్సై మేడం గారు నగీనా మేడం గారు విద్యార్థులకు సందేశమిస్తూ సరోజినీ నాయుడు గారు భారత స్వాతంత్ర్య పోరాట తెలుగు మహిళగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు ప్రసంగాలు ప్రజలకు ఉత్తేజపరిచి స్వాతంత్ర్య కాంక్ష ను రగిలించారు సరోజినీ నాయుడు గారు మహిళా విద్య సమానత్వం మహిళా సాధికారతకు చేసిన సేవకు జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు విద్యార్థులందరూ సరోజినీ నాయుడు గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని విద్యలో ఉన్నత శ్రేణి రాణించి సమాజంలో మహోన్నత స్థానం పొంది మహిళా లోకానికి స్ఫూర్తిగా ఎదగాలన్నారు ఈ సందర్భంగా అపుస్మా అధ్యక్షుడు టి అమిర్ భాష సందేశానిస్తూ సరోజినీ నాయుడు గారు భారత కోకిలగా రచయిత్రిగా సంఘ సేవకురాలుగా ఉపన్యాస వక్తగా స్వాతంత్ర్య పోరాట వీరవనితగా స్వతంత్ర భారత తొలి మహిళ గవర్నర్గా ఖ్యాతి పొంది భారతీయుల గుండెలలో చిరస్మనీయురాలుగా నిలిచారు గాంధీజీతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలలో కీలకపాత్ర వహించి జైలు జీవితం గడిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం శ్రీమతి పిర్దోస్ మేడం గారు మాట్లాడుతూ సరోజి ధైర్య సాహసాల మార్గదర్శకంనీ నాయుడు గారి నిస్వార్థ సేవ

4
6 views