భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరిగే గిరిజన దర్బార్ రద్దు
(గణతంత్ర దినోత్సవం సందర్భంగా)
*భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.
రాహుల్ *
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**
*భద్రాచలం ఐటీడీఏ ఆఫీస్** జనవరి 25*
సోమవారం 26.01.2026న 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఐ టి డి ఏ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఉన్నందున ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా గిరిజన దర్బార్ రద్దు చేయడం జరిగిందని, గిరిజనులు ఇట్టి విషయాన్ని గమనించి అర్జీలు సమర్పించడానికి భద్రాచలం లోని ఐటీడీఏ కార్యాలయంకు రావొద్దని ఆయన తెలిపారు.