logo

కనుమపై ‘శుక్రవారం’ ప్రభావం: మాంసం దుకాణాలు వెలవెల.. ధరలు ఇలా!


నిన్న కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో చికెన్‌, మటన్‌ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోయాయి.
కాగా నగరంలో మటన్‌ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్‌ (స్కిన్‌) రూ.260, స్కిన్‌ లెస్‌ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేశారు.

2
36 views