logo

పాత ఉపాధి హామీ చట్టాలనే కొనసాగించాలి: గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల నిరాహార దీక్ష.


విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం పేరు మార్పు, చట్టాలు మార్పుకు నిరసనగా ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పాత చట్టాలు కొనసాగించాలని ఎన్ సీఎస్ థీయేటర్ రోడ్ వద్ద ఉన్న మహాత్మ గాందీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానమనేటి శ్రీనివాస్, బీవీ రమణ, ఐశ్వర్య, గణేశ్ పాల్గొన్నారు.

7
7 views