తెలంగాణలో మరో చెక్ డ్యామ్ను పేల్చివేసిన ఇసుక మాఫియా
జర్నలిస్టు:మాకోటి మహేష్ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న ఇసుక మాఫియామంథని మండలం అడవిసోమన పల్లి - భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీ నగర్ శివారులోని మానేరు నదిపై ఉన్న చెక్ డ్యామ్ పేల్చివేతగుంపుల - తనుగుల చెక్ డ్యాం పేల్చివేత మరువక ముందే మరో చెక్ డ్యామ్ ధ్వంసంగతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదలు సైతం తట్టుకున్న చెక్ డ్యామ్ఇసుక మాఫియా చెక్ డ్యామ్ను కూల్చేశారంటూ స్థానికుల ఆరోపణరైతులకు, మత్సకారులకు, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం