logo

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు వెసులుబాటు కల్పించింది. లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారం, నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది

3
111 views