logo

అడ్జీడతీగల: టీడబ్ల్యూఏ (బాలికలు) పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో

మెనూ ప్రకారం విద్యార్ధులకు ఆహారం అందేలా చూడాలని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ అన్నారు. సోమవారం అడ్డతీగల లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ (బాలికలు) పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. పుడ్ మెటీరియల్ రికార్డులు అప్డేట్ గా ఉంచుకోవాలని వార్డెన్ కు సూచించారు. అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. మౌళికసదుపాయాల సమస్యలు ఉంటే సంబందిత అధికారికి వెంటనే తెలియ పరచాలని అన్నారు.

0
0 views