గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక మృతి
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
*గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక మృతి*
* గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని తోటగేరిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధర్ (42) ఇంట్లో ఖర్జూరాలు తింటుండగా ఒకటి పొరపాటున గొంతులోకి వెళ్లింది.